సౌదీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 8 మంది బంగ్లాదేశ్ కార్మికులు మృతి
- January 07, 2018
సౌదీ అరేబియా : 23 మంది కార్మికులతో వెళ్తోన్న ఒక బస్సుని ను ఎదురుగా వస్తున్నా మరో భారీ వాహనం ఢీ కొట్టిన దుర్ఘటనలో ఎనిమిదిమంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు పేర్కొన్నారు. .జిజాన్ నగర ప్రాంతంలోని అల్ హర్హ రోడ్డుపై శనివారం ఈ రోడ్డు ప్రమాదం జరిగినట్లు వివరించారు. ఈ దుర్ఘటనలో తీవ్ర గాయాలపాలైన 15 మందిని ఆసుపత్రికి తరలించామని వారు తెలిపారు. ప్రమాదానికి గురైన బస్సు ఒక ప్రయివేటు కంపెనీకి చెందినదిగా పోలీసుల విచారణలో తేలింది. బస్సులో ప్రయాణికులందరూ అదే కంపెనీ కార్మికులని వారు చెబుతున్నారు. అందరూ బంగ్లాదేశ్కు చెందినవారని పోలీసులు చెప్పారు. బంగ్లాదేశ్ రాయబార కార్యాలయంకు సైతం సమాచారం అందించామని పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!







