మలేసియా, సింగపూర్ దేశాల పర్యటన..
- November 20, 2015
నాలుగు రోజుల మలేసియా, సింగపూర్ దేశాల పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ శనివారం నాడు మలేసియా రాజధాని కౌలాలంపూర్ చేరుకున్నారు. కౌలాలంపూర్ లో జరగనున్న 13వ ఆసియా దేశాల వ్యాపార సదస్సులో ఆయన పాల్గొంటారు. అనంతరం 10వ తూర్పు ఆసియా దేశాల సదస్సులో పాల్గొని ప్రసంగిస్తారు. ఈ సదస్సులకు హాజరుకానున్న విదేశాల నేతలతో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చించనున్నట్లు సమాచారం. భారత్ కు విదేశీ పెట్టుబడులను రప్పించే దిశగా ప్రధాని ఆయా దేశాల నేతలతో చర్చిస్తారు. మలేషియా, సింగపూర్ దేశాలలో మోదీ నాలుగు రోజులు పర్యటించి ఆ రెండు దేశాల అగ్రనేతలతో కొన్ని ఒప్పందాలు చేసుకోనున్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







