దుబాయ్ మాల్ ఆక్వేరియంలో స్విమ్ చేసిన పోలీసు అధికారులు
- January 08, 2018
దుబాయ్:దుబాయ్ అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్. దుబాయ్ మాల్లో దుబాయ్ పోలీస్ అధికారులు సందర్శకుల్ని ఆశ్చర్యపరిచారు తమ స్విమ్మింగ్ విన్యాసాలతో. చేపలతో కలిసి పోలీసులు స్విమ్ చేస్తున్న దృశ్యాలు సందర్శకుల్ని కట్టిపడేశాయి. అయితే ఇదేమీ పోలీసులు సరదా కోసం చేయలేదు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ షేక్ జాయెద్ 100వ యానివర్సరీ నేపథ్యంలో ఈ ఫీట్ చేశారు.
తాజా వార్తలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!
- కింగ్ ఫైసల్ రోడ్డుపై రెండు లేన్లు మూసివేత..!!
- యూఏఈ ట్రావెల్.. ఏ వస్తువులు తీసుకెళ్లవచ్చు? వేటిపై నిషేధం ఉందంటే?
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్







