దుబాయ్ మాల్ ఆక్వేరియంలో స్విమ్ చేసిన పోలీసు అధికారులు
- January 08, 2018
దుబాయ్:దుబాయ్ అద్భుతాలకు కేరాఫ్ అడ్రస్. దుబాయ్ మాల్లో దుబాయ్ పోలీస్ అధికారులు సందర్శకుల్ని ఆశ్చర్యపరిచారు తమ స్విమ్మింగ్ విన్యాసాలతో. చేపలతో కలిసి పోలీసులు స్విమ్ చేస్తున్న దృశ్యాలు సందర్శకుల్ని కట్టిపడేశాయి. అయితే ఇదేమీ పోలీసులు సరదా కోసం చేయలేదు. యూఏఈ ఫౌండింగ్ ఫాదర్ షేక్ జాయెద్ 100వ యానివర్సరీ నేపథ్యంలో ఈ ఫీట్ చేశారు.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







