'అజ్ఞాతవాసి' ప్రీమియర్ సందడి
- January 10, 2018

దుబాయ్: పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం 'అజ్ఞాతవాసి' నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి దేశదేశాల నుంచి మంచి స్పందన లభిస్తోంది..
దుబాయ్ లోని ప్రీమియర్ షోస్ కు పవన్ అభిమానులు తండోపతండాలుగా విచ్చేసి తమ అభిమాన నటుడి చిత్రాన్ని ముందుగా చూడాలనే తపనతో సందడి చేశారు.
దుబాయ్ లోని 'అల్ కూస్ మాల్' లో గల 'బాలీవుడ్ సినిమాస్' థియేటర్ లో 'దుబాయ్ పవనిజం సేవ సమితి' ఆధ్వర్యంలో అభిమానులందరూ కేక్ కటింగ్ చేసి ప్రీమియర్ షోస్ ను ఆరంభించారు. సమితి ప్రెసిడెంట్ ప్రసాద్ పెద్దిశెట్టి మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ భారీ సక్సెస్ అవుతుందని, పవన్ కెరీర్ లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని' తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రవి చల్ల, పాపారావు, సుబ్బారావు, రవి సింగరి, సాయినాథ్, దుర్గారావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









