'అజ్ఞాతవాసి' ప్రీమియర్ సందడి
- January 10, 2018

దుబాయ్: పవన్ కళ్యాణ్ నటించిన 25వ చిత్రం 'అజ్ఞాతవాసి' నిన్న విడుదలైన సంగతి తెలిసిందే.. ఈ చిత్రానికి దేశదేశాల నుంచి మంచి స్పందన లభిస్తోంది..
దుబాయ్ లోని ప్రీమియర్ షోస్ కు పవన్ అభిమానులు తండోపతండాలుగా విచ్చేసి తమ అభిమాన నటుడి చిత్రాన్ని ముందుగా చూడాలనే తపనతో సందడి చేశారు.
దుబాయ్ లోని 'అల్ కూస్ మాల్' లో గల 'బాలీవుడ్ సినిమాస్' థియేటర్ లో 'దుబాయ్ పవనిజం సేవ సమితి' ఆధ్వర్యంలో అభిమానులందరూ కేక్ కటింగ్ చేసి ప్రీమియర్ షోస్ ను ఆరంభించారు. సమితి ప్రెసిడెంట్ ప్రసాద్ పెద్దిశెట్టి మాట్లాడుతూ 'పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ క్రేజీ కాంబినేషన్ భారీ సక్సెస్ అవుతుందని, పవన్ కెరీర్ లోనే ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని' తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రవి చల్ల, పాపారావు, సుబ్బారావు, రవి సింగరి, సాయినాథ్, దుర్గారావు, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







