దక్షిణ ఇరాన్లో భూకంపం
- January 11, 2018
తెహ్రాన్ : కెర్మాన్ దక్షిణ ప్రాంతంలో భూమి కంపించినట్లు ఇరాన్ మీడియా అధికారులు పేర్కొన్నారు. రిక్టర్స్కేలుపై 5.1గా నమోదైనట్లు తెలిపారు. హొజిడెక్ గ్రామానికి 700 కిలోమీటర్లు, దక్షిణ తెహ్రాన్కు 400 మైళ్ల దూరంలో కేంద్రీకృతమైనట్లు అధికారులు తెలిపారు. ఆస్తినష్టం, ప్రాణ నష్టంకు సంబంధించి ఇంకా తెలియలేదని అన్నారు. భూమి కంపించగానే ఆ ప్రాంతవాసులు బయటకు పరుగులు తీసారని, మీడియా పేర్కొంది. కాగా, కెర్మాన్లో తరచూ భూకంపాలు వస్తుంటాయని, గతేడాది నవంబర్లో భూకంపం నమోదైందని అధికారులు పేర్కొన్నారు. దక్షిణ ఇరాన్లో వచ్చిన భూకంపం ధాటికి 600 మంది మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. ఇరాన్లో చారిత్రాత్మక నగరమైన బామ్లో 2003లో వచ్చిన భూకంపం ధాటికి 26,000మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో డొమెస్టిక్ వర్కర్ కు 5 ఏళ్ల జైలు, భారీ జరిమానా..!!
- సౌదీ క్రౌన్ ప్రిన్స్ తో స్పెయిన్ ప్రధాని చర్చలు..!!
- ఖతార్లో పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యానికి ప్రత్యేక క్లినిక్..!!
- ధోఫార్లోని వాడి జర్జీజ్లో వ్యక్తిని రక్షించిన సివిల్ డిఫెన్స్..!!
- కువైట్లో కొత్త ఫ్రీలాన్స్ వ్యాపార లైసెన్సుల జారీ నిలిపివేత..!!
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టులపై నిపుణుల వార్నింగ్..!!
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్







