ఆపదలో ఉన్నవారికి చికిత్స ముందు ...ఆ తర్వాత రుసుము వసూలు : ఆరోగ్యమంత్రి

- January 11, 2018 , by Maagulf
ఆపదలో ఉన్నవారికి  చికిత్స ముందు ...ఆ తర్వాత రుసుము వసూలు :  ఆరోగ్యమంత్రి

కువైట్ :  అప్పిచ్చువాడు వైద్యుడనే సామెతని రుజువు చేస్తూ  కువైట్ లో  ఆపదలో ఉన్నవారికి ముందే  ఫీజు వసూలు చేయకుండా తొలుత వారికి వైద్య సహాయం అందించాలని  ఆరోగ్యమంత్రి షేక్ డాక్టర్ బాసెల్ అల్ సుబహ్ సూచించారు. రోగ నిర్ధారణలో ఏ ఆలస్యం లేకుండా తక్షణ ఆసుపత్రులలో అత్యవసర కేసుల చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా రోగుల జీవితాలను కాపాడటం మరియు వారి ఆరోగ్య  స్థితిని స్థిరీకరించడానికి తక్షణ చికిత్సను అందించడం ముఖ్యమని మంత్రిత్వశాఖ ఒక నిర్ణయం జారీ చేసింది. రోగులు ప్రమాదంలో లేనప్పుడు మాత్రమే వారి వద్ద నుంచి రుసుము వసూలు చేయాలని తీర్మానం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com