ఆపదలో ఉన్నవారికి చికిత్స ముందు ...ఆ తర్వాత రుసుము వసూలు : ఆరోగ్యమంత్రి
- January 11, 2018
కువైట్ : అప్పిచ్చువాడు వైద్యుడనే సామెతని రుజువు చేస్తూ కువైట్ లో ఆపదలో ఉన్నవారికి ముందే ఫీజు వసూలు చేయకుండా తొలుత వారికి వైద్య సహాయం అందించాలని ఆరోగ్యమంత్రి షేక్ డాక్టర్ బాసెల్ అల్ సుబహ్ సూచించారు. రోగ నిర్ధారణలో ఏ ఆలస్యం లేకుండా తక్షణ ఆసుపత్రులలో అత్యవసర కేసుల చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా రోగుల జీవితాలను కాపాడటం మరియు వారి ఆరోగ్య స్థితిని స్థిరీకరించడానికి తక్షణ చికిత్సను అందించడం ముఖ్యమని మంత్రిత్వశాఖ ఒక నిర్ణయం జారీ చేసింది. రోగులు ప్రమాదంలో లేనప్పుడు మాత్రమే వారి వద్ద నుంచి రుసుము వసూలు చేయాలని తీర్మానం చేశారు.
తాజా వార్తలు
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!









