ఆపదలో ఉన్నవారికి చికిత్స ముందు ...ఆ తర్వాత రుసుము వసూలు : ఆరోగ్యమంత్రి
- January 11, 2018
కువైట్ : అప్పిచ్చువాడు వైద్యుడనే సామెతని రుజువు చేస్తూ కువైట్ లో ఆపదలో ఉన్నవారికి ముందే ఫీజు వసూలు చేయకుండా తొలుత వారికి వైద్య సహాయం అందించాలని ఆరోగ్యమంత్రి షేక్ డాక్టర్ బాసెల్ అల్ సుబహ్ సూచించారు. రోగ నిర్ధారణలో ఏ ఆలస్యం లేకుండా తక్షణ ఆసుపత్రులలో అత్యవసర కేసుల చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా రోగుల జీవితాలను కాపాడటం మరియు వారి ఆరోగ్య స్థితిని స్థిరీకరించడానికి తక్షణ చికిత్సను అందించడం ముఖ్యమని మంత్రిత్వశాఖ ఒక నిర్ణయం జారీ చేసింది. రోగులు ప్రమాదంలో లేనప్పుడు మాత్రమే వారి వద్ద నుంచి రుసుము వసూలు చేయాలని తీర్మానం చేశారు.
తాజా వార్తలు
- పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు..శాంతి చర్చలకు సర్వం సిద్ధం
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం









