ఆపదలో ఉన్నవారికి చికిత్స ముందు ...ఆ తర్వాత రుసుము వసూలు : ఆరోగ్యమంత్రి
- January 11, 2018
కువైట్ : అప్పిచ్చువాడు వైద్యుడనే సామెతని రుజువు చేస్తూ కువైట్ లో ఆపదలో ఉన్నవారికి ముందే ఫీజు వసూలు చేయకుండా తొలుత వారికి వైద్య సహాయం అందించాలని ఆరోగ్యమంత్రి షేక్ డాక్టర్ బాసెల్ అల్ సుబహ్ సూచించారు. రోగ నిర్ధారణలో ఏ ఆలస్యం లేకుండా తక్షణ ఆసుపత్రులలో అత్యవసర కేసుల చికిత్సకు ప్రాధాన్యత ఇవ్వడం లేదా రోగుల జీవితాలను కాపాడటం మరియు వారి ఆరోగ్య స్థితిని స్థిరీకరించడానికి తక్షణ చికిత్సను అందించడం ముఖ్యమని మంత్రిత్వశాఖ ఒక నిర్ణయం జారీ చేసింది. రోగులు ప్రమాదంలో లేనప్పుడు మాత్రమే వారి వద్ద నుంచి రుసుము వసూలు చేయాలని తీర్మానం చేశారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









