భాగ్యనగరంలో డ్రగ్స్ ముఠా గుట్టురట్టు
- January 13, 2018
భాగ్యనగరంలో మరో డ్రగ్స్ ముఠా గుట్టు రట్టైంది. అనంతపురం నుంచి నగరానికి వచ్చి డ్రగ్స్ విక్రయిస్తున్న 8 మందిని రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. షాద్ నగర్లో నలుగురు, ఆరంఘర్లో నలుగురు పోలీసులకు చిక్కారు. నిందితుల నుంచి 20 లక్షల రూపాయల విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ముగ్గురు విద్యార్థులు ఉండగా .. గ్యాంగ్ లీడర్ దాసరి బాబుపై గతంలోనూ క్రిమినల్ కేసులు నమోదైనట్లు డిసిపి పద్మజ తెలిపారు. లిక్విడ్ రూపంలో ఉన్న డ్రగ్స్ను సోడియం, పోటాషియంతో కలిసి తయారు చేసినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- త్వరలో వెబ్లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







