ఓంకార్ దర్శకత్వం లో బెల్లం కొండ శ్రీనివాస్
- January 14, 2018బుల్లితెర యాంకర్ నుంచి డైరెక్టర్ గా మారి రాజుగారిగది, రాజుగారి గది 2 హిట్స్ కొట్టాడు ఓంకార్.. ఇప్పటి వరకూ హర్రర్, క్యామెడీ జోనర్ లో మూవీలు చేసిన ఓంకార్ తన తదుపరి మూవీని క్రీడా నేపథ్యంతో రూపొందించనున్నాడు.ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఫిక్సయ్యాడు. జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిం చేస్తున్నాడు, కే లక్ష్యం, లౌక్యం వంటి చిత్రాలతో సక్సెస్ సాధించిన శ్రీ వాస్. బెల్లంకొండ కొత్త చిత్రానికి 'సాక్ష్యం' అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఓంకార్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు శ్రీనివాస్.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..