ఓంకార్ దర్శకత్వం లో బెల్లం కొండ శ్రీనివాస్
- January 14, 2018
బుల్లితెర యాంకర్ నుంచి డైరెక్టర్ గా మారి రాజుగారిగది, రాజుగారి గది 2 హిట్స్ కొట్టాడు ఓంకార్.. ఇప్పటి వరకూ హర్రర్, క్యామెడీ జోనర్ లో మూవీలు చేసిన ఓంకార్ తన తదుపరి మూవీని క్రీడా నేపథ్యంతో రూపొందించనున్నాడు.ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఫిక్సయ్యాడు. జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిం చేస్తున్నాడు, కే లక్ష్యం, లౌక్యం వంటి చిత్రాలతో సక్సెస్ సాధించిన శ్రీ వాస్. బెల్లంకొండ కొత్త చిత్రానికి 'సాక్ష్యం' అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఓంకార్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు శ్రీనివాస్.
తాజా వార్తలు
- క్రాస్ బార్డర్ స్మగ్లింప్ పై స్పెషల్ ఫోకస్..సౌదీ అరేబియా
- ఒమన్ ఆదాయాలను పెంచుతున్న పర్యాటక రంగం..!!
- యూఏఈ లాటరీ: 7 మంది అదృష్టవంతులు..ఒక్కొక్కరికి Dh100,000..!!
- ECB వడ్డీ రేట్లను తగ్గించడంపై ఆశలు పెట్టుకున్న QNB..!!
- దుబాయ్ విమానాశ్రయంలో ఇన్ఫ్లుయెన్సర్ అబ్దు రోజిక్ అరెస్టు..!!
- సముద్ర పర్యావరణానికి నష్టం.. నలుగురి అరెస్టు..!!
- ప్రముఖ నటుడు కోట శ్రీనివాస రావు కన్ను మూత
- చిన్నారి హత్య కేసు: ఇరాన్లో ప్రజల ముందే ఉరిశిక్ష
- టీయూఐ విమానంలో వాష్ రూంలో దమ్ముకొట్టిన జంట…
- ఒమన్ నుంచి ఫుజైరాకు ఎమిరాటీలు ఎయిల్ లిఫ్ట్..!!