ఓంకార్ దర్శకత్వం లో బెల్లం కొండ శ్రీనివాస్

- January 14, 2018 , by Maagulf
ఓంకార్ దర్శకత్వం లో బెల్లం కొండ శ్రీనివాస్

బుల్లితెర యాంకర్ నుంచి డైరెక్టర్ గా మారి రాజుగారిగది, రాజుగారి గది 2 హిట్స్ కొట్టాడు ఓంకార్.. ఇప్పటి వరకూ హర్రర్, క్యామెడీ జోనర్ లో మూవీలు చేసిన ఓంకార్ తన తదుపరి మూవీని క్రీడా నేపథ్యంతో రూపొందించనున్నాడు.ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఫిక్సయ్యాడు. జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిం చేస్తున్నాడు, కే లక్ష్యం, లౌక్యం వంటి చిత్రాలతో సక్సెస్ సాధించిన శ్రీ వాస్. బెల్లంకొండ కొత్త చిత్రానికి 'సాక్ష్యం' అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఓంకార్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు శ్రీనివాస్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com