ఓంకార్ దర్శకత్వం లో బెల్లం కొండ శ్రీనివాస్
- January 14, 2018బుల్లితెర యాంకర్ నుంచి డైరెక్టర్ గా మారి రాజుగారిగది, రాజుగారి గది 2 హిట్స్ కొట్టాడు ఓంకార్.. ఇప్పటి వరకూ హర్రర్, క్యామెడీ జోనర్ లో మూవీలు చేసిన ఓంకార్ తన తదుపరి మూవీని క్రీడా నేపథ్యంతో రూపొందించనున్నాడు.ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా ఫిక్సయ్యాడు. జయ జానకి నాయక సినిమాతో మంచి విజయం అందుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రస్తుతం దర్శకుడు శ్రీవాసు దర్శకత్వంలో ఓ సినిం చేస్తున్నాడు, కే లక్ష్యం, లౌక్యం వంటి చిత్రాలతో సక్సెస్ సాధించిన శ్రీ వాస్. బెల్లంకొండ కొత్త చిత్రానికి 'సాక్ష్యం' అనే క్యాచీ టైటిల్ పెట్టారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత ఓంకార్ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు శ్రీనివాస్.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ