ఒకదానితో ఒకటి "ఢీ " కొన్న మూడు వాహనాలు..మోటార్ సైక్లిస్ట్ మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు
- January 14, 2018
కువైట్ : స్థానిక నాల్గవ రింగ్ రోడ్డులో మూడు వాహనాలు శుక్రవారం రాత్రి ఒకదానితో ఒకటి " ఢీ " కొన్న రోడ్డు ప్రమాదంలో ఒక మోటార్ సైక్లిస్ట్ మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను రక్షించటానికి అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి హుటాహుటిన తరలించారు. బాధితులకు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన మోటరిస్ట్ యొక్క శరీరంను మరణ విచారణాధికారి వద్దకు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంకు దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు ఒక విచారణ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







