ఒకదానితో ఒకటి "ఢీ " కొన్న మూడు వాహనాలు..మోటార్ సైక్లిస్ట్ మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు
- January 14, 2018
కువైట్ : స్థానిక నాల్గవ రింగ్ రోడ్డులో మూడు వాహనాలు శుక్రవారం రాత్రి ఒకదానితో ఒకటి " ఢీ " కొన్న రోడ్డు ప్రమాదంలో ఒక మోటార్ సైక్లిస్ట్ మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను రక్షించటానికి అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి హుటాహుటిన తరలించారు. బాధితులకు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన మోటరిస్ట్ యొక్క శరీరంను మరణ విచారణాధికారి వద్దకు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంకు దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు ఒక విచారణ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







