ఒకదానితో ఒకటి "ఢీ " కొన్న మూడు వాహనాలు..మోటార్ సైక్లిస్ట్ మృతి ఐదుగురికి తీవ్ర గాయాలు
- January 14, 2018
కువైట్ : స్థానిక నాల్గవ రింగ్ రోడ్డులో మూడు వాహనాలు శుక్రవారం రాత్రి ఒకదానితో ఒకటి " ఢీ " కొన్న రోడ్డు ప్రమాదంలో ఒక మోటార్ సైక్లిస్ట్ మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను రక్షించటానికి అగ్నిమాపక దళం సంఘటనా స్థలానికి హుటాహుటిన తరలించారు. బాధితులకు మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన మోటరిస్ట్ యొక్క శరీరంను మరణ విచారణాధికారి వద్దకు తరలించారు. ఈ రోడ్డు ప్రమాదంకు దారితీసిన పరిస్థితులను గుర్తించేందుకు ఒక విచారణ ప్రారంభమైంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









