దక్షిణ కొరియాలో కేటీఆర్ పర్యటన
- January 16, 2018
హైదరాబాద్:దక్షిణ కొరియాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.టెక్స్టైల్ పరిశ్రమల సీఈవోలు, చైర్మన్లతో మంగళవారం సమావేశమయ్యారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ కోరారు. హ్యుందయ్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కొరియా మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోషియేషన్తో ఎంవోయూ చేసుకున్నారు. టెక్స్టైల్ సిటీగా పేరుగాంచిన... దైగు నగరాన్ని మంత్రి కేటీఆర్ బృందం సందర్శించింది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!