దక్షిణ కొరియాలో కేటీఆర్ పర్యటన
- January 16, 2018
హైదరాబాద్:దక్షిణ కొరియాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.టెక్స్టైల్ పరిశ్రమల సీఈవోలు, చైర్మన్లతో మంగళవారం సమావేశమయ్యారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ కోరారు. హ్యుందయ్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కొరియా మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోషియేషన్తో ఎంవోయూ చేసుకున్నారు. టెక్స్టైల్ సిటీగా పేరుగాంచిన... దైగు నగరాన్ని మంత్రి కేటీఆర్ బృందం సందర్శించింది.
తాజా వార్తలు
- దివ్యాంగులు, ఆటిజం పిల్లలకు శుభవార్త.. ఖతార్ లో విద్యా వౌచర్ పథకం విస్తరణ..!!
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్







