దక్షిణ కొరియాలో కేటీఆర్ పర్యటన
- January 16, 2018
హైదరాబాద్:దక్షిణ కొరియాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.టెక్స్టైల్ పరిశ్రమల సీఈవోలు, చైర్మన్లతో మంగళవారం సమావేశమయ్యారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ కోరారు. హ్యుందయ్ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కొరియా మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోషియేషన్తో ఎంవోయూ చేసుకున్నారు. టెక్స్టైల్ సిటీగా పేరుగాంచిన... దైగు నగరాన్ని మంత్రి కేటీఆర్ బృందం సందర్శించింది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









