దక్షిణ కొరియాలో కేటీఆర్‌ పర్యటన

- January 16, 2018 , by Maagulf
దక్షిణ కొరియాలో కేటీఆర్‌ పర్యటన

హైదరాబాద్:దక్షిణ కొరియాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.టెక్స్‌టైల్‌ పరిశ్రమల సీఈవోలు, చైర్మన్లతో మంగళవారం సమావేశమయ్యారు. కాకతీయ టెక్స్‌టైల్‌ పార్క్‌లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్‌ కోరారు. హ్యుందయ్‌ సంస్థ ప్రతినిధులతో మంత్రి కేటీఆర్‌ సమావేశం నిర్వహించారు. ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. కొరియా మొబైల్ ఇంటర్నెట్ బిజినెస్ అసోషియేషన్‌తో ఎంవోయూ చేసుకున్నారు. టెక్స్‌టైల్‌ సిటీగా పేరుగాంచిన... దైగు నగరాన్ని మంత్రి కేటీఆర్‌ బృందం సందర్శించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com