దావోస్ లో ప్రచారం చేయనున్న చంద్రబాబు
- January 17, 2018
అమరావతి: ఈనెల 21 నుంచి 25 వరకు దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా దావోస్ వీధుల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి రథం పరుగులు పెడుతోంది. ఏపీలో పెట్టుబడులకు గల సానుకూల అంశాలను తెలియజేస్తూ దావోస్లో ఏపీ ప్రచార వాహనం చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









