దావోస్ లో ప్రచారం చేయనున్న చంద్రబాబు
- January 17, 2018
అమరావతి: ఈనెల 21 నుంచి 25 వరకు దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా దావోస్ వీధుల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి రథం పరుగులు పెడుతోంది. ఏపీలో పెట్టుబడులకు గల సానుకూల అంశాలను తెలియజేస్తూ దావోస్లో ఏపీ ప్రచార వాహనం చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







