దావోస్ లో ప్రచారం చేయనున్న చంద్రబాబు
- January 17, 2018
అమరావతి: ఈనెల 21 నుంచి 25 వరకు దావోస్లో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు బృందం పాల్గొంటుంది. ప్రపంచ ఆర్థిక సదస్సు సందర్భంగా పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన ధ్యేయంగా దావోస్ వీధుల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి రథం పరుగులు పెడుతోంది. ఏపీలో పెట్టుబడులకు గల సానుకూల అంశాలను తెలియజేస్తూ దావోస్లో ఏపీ ప్రచార వాహనం చక్కర్లు కొడుతోంది.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!