ఓమాన్ లో గోడ కూలడంతో కార్మికుని మృతి
- January 18, 2018
మస్కట్ : గోడ కూలిపోయిన ఘటనలో ఒక భవన నిర్మాణ కార్మికుడు చనిపోయాడని, పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) తన నివేదికలో వెల్లడించింది. పిఎసిఎడిఎ అధికారి తెలిపిన వివరాల ప్రకారం దక్షిణ షర్కియాలో "రక్షక బృందాలు కూలిపోయిన గోడ కింద నుండి మరణించిన కార్మికుని మృతదేహాన్ని వెలికి తీసి అంబులెన్స్ ద్వారా సవా పంచనామాకు తరలించారు.
తాజా వార్తలు
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ
- ఖైతాన్–ఎయిర్పోర్ట్ రోడ్ జంక్షన్ తాత్కాలిక మూసివేత..!!
- ఒమన్ చేరుకున్న భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్..!!
- ఇరాన్ దాడులు.. అంతర్జాతీయ జోక్యానికి బహ్రెయిన్ పిలుపు..!!







