అసోంలో భూకంపం, రిక్టర్స్కేల్పై 5.2గా నమోదు
- January 19, 2018
అసోంలోని కొక్రాజ్హర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్స్కేల్పై 5.2గా నమోదయ్యింది. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







