అసోంలో భూకంపం, రిక్టర్స్కేల్పై 5.2గా నమోదు
- January 19, 2018
అసోంలోని కొక్రాజ్హర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్స్కేల్పై 5.2గా నమోదయ్యింది. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు









