అసోంలో భూకంపం, రిక్టర్స్కేల్పై 5.2గా నమోదు
- January 19, 2018
అసోంలోని కొక్రాజ్హర్ జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్స్కేల్పై 5.2గా నమోదయ్యింది. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు వెల్లడి కావాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు