జాతీయ మానవ హక్కుల సంస్థ నాల్గవ సాధారణ సమావేశం నిర్వహణ
- January 19, 2018
మనామా : మానవ హక్కుల సాధన కోసం నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ హ్యూమన్ రైట్స్ (ఎన్ఐహెచ్ఆర్) బోర్డ్ ఆఫ్ కమీషనర్ల నాల్గవ సాధారణ సమావేశమయ్యింది. ఎన్ఐహెచ్ఆర్ ఛైర్పర్సన్ మారియా ఖురీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఫిర్యాదుల విధానాలు, చట్టపరమైన సహాయం, ఎలక్ట్రానిక్ వ్యవస్థ ద్వారా చేపట్టిన చర్యలకు ఎన్ఐహెచ్ఆర్ బోర్డు ఆఫ్ కమీషనర్ల ఏకగ్రీవ ఆమోదం తెలిపింది. 2015 లో అమలు చేయబడిన ఫిర్యాదుల విధానపరమైన మార్గదర్శకాల సవరణలు. గత ఫిబ్రవరిలో చివరిలో జాతీయ మానవ హక్కుల సంస్థచేత నిర్వహించబడే వాణిజ్య మరియు మానవ హక్కులపై అంతర్జాతీయ వేదికకు మద్దతుగా అనేక విరాళాలను స్వీకరించింది.
తాజా వార్తలు
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు









