జమ్మూలో స్కూల్స్ మూసివేత
- January 19, 2018
సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో జమ్ము ప్రాంతంలోని పాఠశాలల్ని మూసివేయాలని అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పాఠశాలల్ని మూడు రోజుల పాటు మూసివేయాలని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులతో సహా నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక
- ఏపీలో ఆటో డ్రైవర్లకు అలర్ట్..
- ప్రధాని నరేంద్ర మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ముర్ము,రాహుల్, ఖర్గే..
- పర్యాటక కేంద్రంగా మూసీ: సీఎం రేవంత్
- అల్-సువేదాలో సంక్షోభ పరిష్కార రోడ్మ్యాప్ను స్వాగతించిన ఖతార్..!!
- ఇజ్రాయెల్ దురాక్రమణను తీవ్రంగా ఖండించిన సౌదీ క్యాబినెట్..!!
- బహ్రెయిన్ సోషల్ ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కేసు.. పది మందిని దోషులుగా తేల్చిన కోర్టు..!!