జమ్మూలో స్కూల్స్ మూసివేత
- January 19, 2018
సరిహద్దు ప్రాంతాల్లో రోజురోజుకూ పెరుగుతున్న దాడులతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో జమ్ము ప్రాంతంలోని పాఠశాలల్ని మూసివేయాలని అధికారులు శనివారం ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దు ప్రాంతానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న అన్ని పాఠశాలల్ని మూడు రోజుల పాటు మూసివేయాలని అధికారులు పేర్కొన్నారు. శుక్రవారం కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ సైనికులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులతో సహా నలుగురు మృతి చెందిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- మార్చి 1 నుండి మెసేజింగ్ యాప్స్ కొత్త రూల్స్
- జెనీవాలో అమెరికాతో ఇరాన్ చర్చలు..!!
- రమదాన్ మొదటి వారంలో 10వేలకుపైగా తనిఖీలు..!!
- స్కూళ్లకు 3 వారాలపాటు వింటర్ సెలవులపై భిన్నభిప్రాయాలు..!!
- బహ్రెయిన్ లో బ్యాంక్ కార్డ్ ప్రాఢ్..!!
- ఖతార్ లో QR18 బిలియన్లు దాటిన ఆన్లైన్ సేల్స్..!!
- కువైట్ లో ప్రశాతంగా జాతీయ దినోత్సవ వేడుకలు..!!
- తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్న్యూస్..
- బొత్స సత్యనారాయణకు బ్రెయిన్ స్ట్రోక్
- కోమలి సూసైడ్: పోలీసుల అదుపులో ప్రియుడు









