దోహా-కతర్ బిషప్ గా ఆంధ్రా వాసి
- January 21, 2018

కతర్:దోహా-కతర్ లో ఉంటున్న రాజోలు దీవి వాసి ఓగూరి బుల్లబ్బాయి బిషప్ గా బాధ్యతలు స్వీకరించారు.సఖినేటిపల్లి మండలం మొరికి చెందిన బుల్లబ్బాయి శనివారం కతర్లో ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు.కతర్ లోని తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో బుల్లబ్బాయిని ఘనం సన్మానించారు.కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాజోలు ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ కతర్ లో తెలుగు వారైనా బుల్లబ్బాయికి అరుదైన గౌరవం దక్కడం అభినందనీయమన్నారు.కార్యక్రమంలో హైకోర్ట్ న్యాయవాది నల్లి పెద్దిరాజు,ఎన్నారై తెలుగు కమ్యూనిటీ సభ్యులు డాక్టర్ గెద్దాడ నాగేశ్వర రావు ,ఈద సంజీవ రావు,బందెల ఏసన్ బాబు,బత్తిన రత్నరాజ్,ఈద కిశోరె ,అడిదల కుమార్ రత్నం,వైస్సార్సీపీ నాయకుడు సార్ల విజయప్రసాద్ అధిక సంఖ్యలో తెలుగు ఎన్నారై పాల్గొన్నారు.
--వనంబత్తిన రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,కతర్)




తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







