కాబూల్ లో హోటల్ పై జరిగిన దాడిపై కతర్ ఖండన
- January 22, 2018
కతర్:ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో హోటల్ ను లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదుల దాడిని ఖండించారు, అనేకమంది మరణించడానికి మరియు గాయాలపాలవడానికి కారణమైందని ఆదివారం ఒక ప్రకటనలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించారు. ఈ సందర్భంగా కతర్ యొక్క దృఢమైన దృక్పథాన్ని పునరుద్ఘాటించింది, హింస మరియు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన ద్వారా బాధితుల కుటుంబాలకు, ప్రభుత్వం మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు కతర్ యొక్క తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచిందని, మరియు గాయపడినవారు వేగవంతంగా కోలుకోవాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







