కాబూల్ లో హోటల్ పై జరిగిన దాడిపై కతర్ ఖండన
- January 22, 2018
కతర్:ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ లో హోటల్ ను లక్ష్యంగా చేసుకున్న తీవ్రవాదుల దాడిని ఖండించారు, అనేకమంది మరణించడానికి మరియు గాయాలపాలవడానికి కారణమైందని ఆదివారం ఒక ప్రకటనలో, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఖండించారు. ఈ సందర్భంగా కతర్ యొక్క దృఢమైన దృక్పథాన్ని పునరుద్ఘాటించింది, హింస మరియు ఉగ్రవాదాన్ని తిరస్కరిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రకటన ద్వారా బాధితుల కుటుంబాలకు, ప్రభుత్వం మరియు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు కతర్ యొక్క తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరిచిందని, మరియు గాయపడినవారు వేగవంతంగా కోలుకోవాలని కోరుకొంటున్నట్లు తెలిపారు.
తాజా వార్తలు
- ఒమన్ లో 382 మంది ఖైదీలకు క్షమాభిక్ష..!!
- కువైట్ లో ఆహార భద్రత బలోపేతానికి సంస్కరణలు..!!
- తల్లిపై కోపంతో.. ఇంటికి నిప్పు పెట్టిన కొడుకు..!!
- హిజ్బుల్లా జోక్యాన్ని ఖండించిన జీసీసీ చీఫ్..!!
- ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్.. 15 ఏళ్ల వరకు జైలుశిక్ష, Dh2 మిలియన్ ఫైన్..!!
- ఖతార్ లో ప్రైవేట్ స్కూళ్లపై నియంత్రణకు చట్టం..!!
- గుల్మార్గ్ గోండోలాలో తప్పిన పెను ప్రమాదం..300 మంది పర్యాటకులు క్షేమం
- ఏపీ ఎడ్సెట్ ఫలితాలు విడుదల..చెక్ చేసుకోవడం ఎలాగంటే?
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...









