భావన్స్ జిసిసి స్పెల్ బీలో మెరిసిన 'బిఐఎస్' విద్యార్థులు
- January 22, 2018
భావన్స్ జిసిసి స్పెల్ బీ - గ్రాండ్ పినాలెలో బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ (బిఐఎస్) విద్యార్థులు ప్రతిభ చూపారు. ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్, కువైట్ - జనవరి 20న ఈ ఈవెంట్ నిర్వహించింది. బిఐఎస్ ఎడ్యుకేటర్ అర్పితా దత్తా, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ సభ్యులు ఈ కాంపిటీషన్ని కో-ఆర్డినేట్ చేశారు. పార్థ్ గుప్తా కేటిరీ 1లో స్పెల్ బీ చాంపియన్గా నిలవగా, 50,000 రూపాయలు బహుమతిగా లభించింది. కేటగిరీ2లో మానిని లలిత్ దేశాయ్, కేటగిరీ 3లో స్టీవ్ చలిల్ బిజు విజేతలుగా నిలిచారు. మహిమా సుసాన్ కేటగిరీ 4లో విజయం దక్కించుకున్నారు. ఈ విజయం తల్లిదండ్రులకు, విద్యార్థులకు, బిఐఎస్కి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పక తప్పదు. బిఐఎస్ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్, కో-ఆర్డినేటర్, టీచర్స్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. హార్డ్ వర్క్కి తగిన గుర్తింపు దక్కిందని వారు విద్యార్థుల్ని ఉద్దేశించి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







