భావన్స్ జిసిసి స్పెల్ బీలో మెరిసిన 'బిఐఎస్' విద్యార్థులు
- January 22, 2018
భావన్స్ జిసిసి స్పెల్ బీ - గ్రాండ్ పినాలెలో బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ (బిఐఎస్) విద్యార్థులు ప్రతిభ చూపారు. ఇండియన్ ఎడ్యుకేషనల్ స్కూల్, కువైట్ - జనవరి 20న ఈ ఈవెంట్ నిర్వహించింది. బిఐఎస్ ఎడ్యుకేటర్ అర్పితా దత్తా, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ ఫ్యాకల్టీ సభ్యులు ఈ కాంపిటీషన్ని కో-ఆర్డినేట్ చేశారు. పార్థ్ గుప్తా కేటిరీ 1లో స్పెల్ బీ చాంపియన్గా నిలవగా, 50,000 రూపాయలు బహుమతిగా లభించింది. కేటగిరీ2లో మానిని లలిత్ దేశాయ్, కేటగిరీ 3లో స్టీవ్ చలిల్ బిజు విజేతలుగా నిలిచారు. మహిమా సుసాన్ కేటగిరీ 4లో విజయం దక్కించుకున్నారు. ఈ విజయం తల్లిదండ్రులకు, విద్యార్థులకు, బిఐఎస్కి ప్రౌడ్ మూమెంట్ అని చెప్పక తప్పదు. బిఐఎస్ డైరెక్టర్స్, ప్రిన్సిపాల్, కో-ఆర్డినేటర్, టీచర్స్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. హార్డ్ వర్క్కి తగిన గుర్తింపు దక్కిందని వారు విద్యార్థుల్ని ఉద్దేశించి పేర్కొన్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







