పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్లో భూప్రకంపనలు
- November 22, 2015
పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భూప్రకంపనలు సంభవించాయి. భూంకప లేఖినిపై తీవ్రత 6.2గా నమోదైంది. పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, ఫైసలాబాద్, ఆఫ్గనిస్థాన్లోని కాబూల్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్థాన్లోని ఖైబర్-పఖ్తున్క్వా ప్రాంతంలో, స్వాత్ లోయలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆఫ్గనిస్థాన్, తజకిస్థాన్ సరిహద్దులోని భూగర్భంలో 86 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పాక్ భూ విజ్ఞాన కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో జమ్ముకశ్మీర్, దిల్లీలోనూ భూమి కంపించింది. ఉత్తర భారతంలోని పలుచోట్ల భూ ప్రకంపనలు ఏర్పడినట్లు సమాచారం.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









