పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్లో భూప్రకంపనలు
- November 22, 2015
పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్లో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భూప్రకంపనలు సంభవించాయి. భూంకప లేఖినిపై తీవ్రత 6.2గా నమోదైంది. పాకిస్థాన్లోని ఇస్లామాబాద్, లాహోర్, రావల్పిండి, ఫైసలాబాద్, ఆఫ్గనిస్థాన్లోని కాబూల్ తదితర ప్రాంతాల్లో భూమి కంపించింది. పాకిస్థాన్లోని ఖైబర్-పఖ్తున్క్వా ప్రాంతంలో, స్వాత్ లోయలో ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆఫ్గనిస్థాన్, తజకిస్థాన్ సరిహద్దులోని భూగర్భంలో 86 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు పాక్ భూ విజ్ఞాన కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో జమ్ముకశ్మీర్, దిల్లీలోనూ భూమి కంపించింది. ఉత్తర భారతంలోని పలుచోట్ల భూ ప్రకంపనలు ఏర్పడినట్లు సమాచారం.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







