వచ్చే శుక్రవారం ఖైతాన్, ఫర్వానియాలో తాగునీటి సరఫరాలో మార్పులు
- January 23, 2018కువైట్: సుభన్ లో తాగునీటి వ్యవస్థను క్రమబద్ధీకరించి సక్రమంగా నిర్వహించాల్సిన ప్రణాలికను విద్యుత్ మరియు నీటి మంత్రిత్వ శాఖ (ఎం ఇ డబ్ల్యూ ) సిద్ధం చేసింది. దీని ఫలితంగా శుక్రవారం రాత్రి 8 గంటల నుండి శనివారం ఉదయం 8 గంటల వరకు (12 గంటలు) ఖైతాన్, ఫర్వానియా, ఓమరియా, యర్మౌక్, ఖుర్తుబా, షహదా, జహ్రా మరియు సుర్రాలలో నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడవచ్చు. మంచినీటి సరఫరాలో కాలానుగుణ నిర్వహణ కార్యక్రమంలో భాగంగా, తక్కువస్థాయిలో తాగునీటి సరఫరా తాత్కాలికంగా ఉంటుంది, వాటర్ ఆపరేషన్ మరియు నిర్వహణ సహాయ నిర్వహణాధికారి ఖలీఫా అల్-ఫరూజీ చెప్పారు.
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు