కృష్ణ వంశీ 'రుద్రాక్ష
- November 22, 2015
క్రియట్వ్ డైరెక్టర్ గా పేరు తెచుకున్న కృష్ణ వంశీ కి ఓ అరుదైన రికార్డ్ ఉంది..ఇండస్ట్రీ లో ఫ్యామిలీ, దేశ భక్తి రొమాంటిక్ ఇలా ఏ కథ చిత్రాలయిన తీయాలంటే కృష్ణ వంశే అని గొప్ప పేరు ఉంది..అలాంటి ఈ డైరెక్టర్ గత కొంత కాలంగా సరయిన హిట్ ఇవ్వలేకపోతున్నాడు..చిన్న ,పెద్ద హీరోలతో సినిమా చేసిన కానీ బాక్స్ ఆఫీసు దగ్గర డిజాస్టర్ గానే మిగిలిపోతుంది.. దీంతో ఈసారి ఏకంగా ఐదుగురు హీరోస్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు 'రుద్రాక్ష' అనే టైటిల్ అనుకుంటున్నట్లు అనుష్క కథానాయికగా నటించబోతున్నట్లు.. ఇంతకుముందు కృష్ణవంశీనే తీసిన 'డేంజర్' తరహా థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వాటన్నిటికంటే ఆసక్తి రేపుతున్నది ఇందులో ఐదుగురు హీరోలు నటించబోతున్నారన్న వార్త..ఒక్కడితోనే హిట్ కొట్టలేకపోయాడు, ఇప్పుడు అయిదుగురితో హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
- రేపు ఢిల్లీలో కాంగ్రెస్ PCCల భేటీ
- పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని మోదీ అభినందనలు
- డాక్టర్ నోరి దత్తత్రేయుడికి క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మక సేవలకు పద్మభూషణ్
- నోరి దత్తత్రేయుడికి పద్మభూషణ్ ప్రకటించడం పై NATS హర్షం
- సౌదీ అరేబియాలో వైభవంగా ‘తెలుగింటి సంక్రాంతి’ సంబరాలు
- పద్మ అవార్డులు అందుకున్న సినీ ప్రముఖులు వీళ్ళే..
- అభిమానికి గోల్డ్ చెయిన్ గిఫ్ట్గా ఇచ్చిన తలైవా
- పరీక్షల ఒత్తిడి: యూఏఈ విద్యార్థులు–తల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్రత్తలు
- నాంపల్లి అగ్నిప్రమాదం: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు
- యూఏఈ ఇన్ఫ్లుయెన్సర్లకు బిగ్ అలర్ట్







