కృష్ణ వంశీ 'రుద్రాక్ష

- November 22, 2015 , by Maagulf
కృష్ణ వంశీ 'రుద్రాక్ష

క్రియట్వ్ డైరెక్టర్ గా పేరు తెచుకున్న కృష్ణ వంశీ కి ఓ అరుదైన రికార్డ్ ఉంది..ఇండస్ట్రీ లో ఫ్యామిలీ, దేశ భక్తి రొమాంటిక్ ఇలా ఏ కథ చిత్రాలయిన తీయాలంటే కృష్ణ వంశే అని గొప్ప పేరు ఉంది..అలాంటి ఈ డైరెక్టర్ గత కొంత కాలంగా సరయిన హిట్ ఇవ్వలేకపోతున్నాడు..చిన్న ,పెద్ద హీరోలతో సినిమా చేసిన కానీ బాక్స్ ఆఫీసు దగ్గర డిజాస్టర్ గానే మిగిలిపోతుంది.. దీంతో ఈసారి ఏకంగా ఐదుగురు హీరోస్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు 'రుద్రాక్ష' అనే టైటిల్ అనుకుంటున్నట్లు అనుష్క కథానాయికగా నటించబోతున్నట్లు.. ఇంతకుముందు కృష్ణవంశీనే తీసిన 'డేంజర్' తరహా థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వాటన్నిటికంటే ఆసక్తి రేపుతున్నది ఇందులో ఐదుగురు హీరోలు నటించబోతున్నారన్న వార్త..ఒక్కడితోనే హిట్ కొట్టలేకపోయాడు, ఇప్పుడు అయిదుగురితో హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com