కృష్ణ వంశీ 'రుద్రాక్ష
- November 22, 2015
క్రియట్వ్ డైరెక్టర్ గా పేరు తెచుకున్న కృష్ణ వంశీ కి ఓ అరుదైన రికార్డ్ ఉంది..ఇండస్ట్రీ లో ఫ్యామిలీ, దేశ భక్తి రొమాంటిక్ ఇలా ఏ కథ చిత్రాలయిన తీయాలంటే కృష్ణ వంశే అని గొప్ప పేరు ఉంది..అలాంటి ఈ డైరెక్టర్ గత కొంత కాలంగా సరయిన హిట్ ఇవ్వలేకపోతున్నాడు..చిన్న ,పెద్ద హీరోలతో సినిమా చేసిన కానీ బాక్స్ ఆఫీసు దగ్గర డిజాస్టర్ గానే మిగిలిపోతుంది.. దీంతో ఈసారి ఏకంగా ఐదుగురు హీరోస్ తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడు.. దిల్ రాజు నిర్మించబోయే ఈ సినిమాకు 'రుద్రాక్ష' అనే టైటిల్ అనుకుంటున్నట్లు అనుష్క కథానాయికగా నటించబోతున్నట్లు.. ఇంతకుముందు కృష్ణవంశీనే తీసిన 'డేంజర్' తరహా థ్రిల్లర్ గా తెరకెక్కబోతున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఐతే వాటన్నిటికంటే ఆసక్తి రేపుతున్నది ఇందులో ఐదుగురు హీరోలు నటించబోతున్నారన్న వార్త..ఒక్కడితోనే హిట్ కొట్టలేకపోయాడు, ఇప్పుడు అయిదుగురితో హిట్ ఇస్తాడా లేదా అనేది చూడాలి.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







