జనవరి 27,28 వ తేదీలలో సుభన్ బ్రిడ్జ్ మూసివేత.. ప్రత్యమ్నాయంగా 5 వ రింగ్ రోడ్
- January 26, 2018
కువైట్: ట్రాఫిక్ విభాగం ప్రజాపనుల మంత్రిత్వశాఖ సహకారంతో ఏడవ రింగ్ రోడ్ లో కింగ్ ఫైసల్ రోడ్ కు దారితీసే సుభన్ బ్రిడ్జ్ రెండు రోజులపాటు మూసివేయనున్నారు. ఆదివారం నుంచి జనవరి 27 , 28 వ తేదీలలో శనివారం నుండి ఆదివారం వరకు జనవరి 27,28 వ తేదీలలో ఆ వంతెన మూయబడుతుంది. ప్రత్యమ్నాయంగా 5 వ రింగ్ రోడ్ లో జబ్రియా మరియు బేయన్ సమీపంలోని జహ్రా వైపుగా ఒక ప్రక్క మార్గం ప్రారంభించబడుతుందని తెలిపారు. వాహనదారులు జాగ్రత్త ఉండాలని మరియు అదనపు మార్గంలో అప్రమత్తంగా ఉండాలని డిపార్ట్మెంట్ కోరింది. సుభన్ బ్రిడ్జ్ మూసవేసిన సమయంలో 5 వ రింగ్ రోడ్ ప్రారంభించబడనుంది.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









