జనవరి 27,28 వ తేదీలలో సుభన్ బ్రిడ్జ్ మూసివేత.. ప్రత్యమ్నాయంగా 5 వ రింగ్ రోడ్
- January 26, 2018
కువైట్: ట్రాఫిక్ విభాగం ప్రజాపనుల మంత్రిత్వశాఖ సహకారంతో ఏడవ రింగ్ రోడ్ లో కింగ్ ఫైసల్ రోడ్ కు దారితీసే సుభన్ బ్రిడ్జ్ రెండు రోజులపాటు మూసివేయనున్నారు. ఆదివారం నుంచి జనవరి 27 , 28 వ తేదీలలో శనివారం నుండి ఆదివారం వరకు జనవరి 27,28 వ తేదీలలో ఆ వంతెన మూయబడుతుంది. ప్రత్యమ్నాయంగా 5 వ రింగ్ రోడ్ లో జబ్రియా మరియు బేయన్ సమీపంలోని జహ్రా వైపుగా ఒక ప్రక్క మార్గం ప్రారంభించబడుతుందని తెలిపారు. వాహనదారులు జాగ్రత్త ఉండాలని మరియు అదనపు మార్గంలో అప్రమత్తంగా ఉండాలని డిపార్ట్మెంట్ కోరింది. సుభన్ బ్రిడ్జ్ మూసవేసిన సమయంలో 5 వ రింగ్ రోడ్ ప్రారంభించబడనుంది.
తాజా వార్తలు
- కువైట్కు ఇండిగో విమాన సర్వీసులు జూన్ 4, 2026 వరకు నిలిపివేత
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ల దాడి యత్నం..
- సీఎం రేవంత్ ని కలిసిన దక్షిణాఫ్రికా ఉపాధ్యక్షుడు పాలస్ మషటైల్ బృందం
- జర్మనీ మీదుగా వెళ్లే భారతీయులకు శుభవార్త ..
- ఢిల్లీ: రెస్టారెంట్లో భారీ అగ్నిప్రమాదం..20 మంది మృతి
- భారత్కు వెళ్లే యూఏఈ ప్రయాణికులకు హెచ్చరిక..
- ఇరానియన్ దాడి నేపథ్యంలో కువైట్ విమానాశ్రయంలో అత్యవసర ప్రణాళిక అమలు..
- ఆరోగ్య పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు దుబాయ్ స్మార్ట్ మెడికల్ వీసా
- నార్వే చెస్లో ఒకే టోర్నీలో రెండుసార్లు కార్ల్సన్ను ఓడించిన ప్రజ్ఞానంద
- 2027 గోదావరి పుష్కరాలను అట్టహాసంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు ఆదేశం









