జనవరి 27,28 వ తేదీలలో సుభన్ బ్రిడ్జ్ మూసివేత.. ప్రత్యమ్నాయంగా 5 వ రింగ్ రోడ్
- January 26, 2018
కువైట్: ట్రాఫిక్ విభాగం ప్రజాపనుల మంత్రిత్వశాఖ సహకారంతో ఏడవ రింగ్ రోడ్ లో కింగ్ ఫైసల్ రోడ్ కు దారితీసే సుభన్ బ్రిడ్జ్ రెండు రోజులపాటు మూసివేయనున్నారు. ఆదివారం నుంచి జనవరి 27 , 28 వ తేదీలలో శనివారం నుండి ఆదివారం వరకు జనవరి 27,28 వ తేదీలలో ఆ వంతెన మూయబడుతుంది. ప్రత్యమ్నాయంగా 5 వ రింగ్ రోడ్ లో జబ్రియా మరియు బేయన్ సమీపంలోని జహ్రా వైపుగా ఒక ప్రక్క మార్గం ప్రారంభించబడుతుందని తెలిపారు. వాహనదారులు జాగ్రత్త ఉండాలని మరియు అదనపు మార్గంలో అప్రమత్తంగా ఉండాలని డిపార్ట్మెంట్ కోరింది. సుభన్ బ్రిడ్జ్ మూసవేసిన సమయంలో 5 వ రింగ్ రోడ్ ప్రారంభించబడనుంది.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







