అపార్టుమెంటులో అగ్ని ప్రమాదం ...ముగ్గురికి గాయాలు
- January 26, 2018మస్కట్ : స్థానిక సీబ్ లో ఒక అపార్టుమెంటులో శుక్రవారం అగ్ని ప్రమాదం జరగడంతో ముగ్గురు గాయపడ్డారని ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఆన్ లైన్ లో ప్రకటించింది. సీబ్ లోని ఆల్-హేల్ లోని ఒక అపార్టుమెంటు భవనంలో మంటలు చుట్టుముట్టాయని భవనం లోపల చిక్కుకున్న ప్రజల ఉనికిని గూర్చి ఫోన్ లో ఓమన్ పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ (పిఎసిడిఎ) ఒక ప్రాధమిక సమాచారం అందింది.దీంతో వెంటనే సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకొన్నారు. ముగ్గురు వ్యక్తులను అగ్నిమాపకదళం రక్షించి అపార్టుమెంటులో అగ్నిని నియంత్రించి గాయపడిన వ్యక్తులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారని పిఎసిడిఎ ట్వీట్ చేసింది.
తాజా వార్తలు
- IIT ఢిల్లీ–అబుధాబి.. ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
- ప్లేఆఫ్స్కు చేరిన హైదరాబాద్..
- నేడు లండన్ పర్యటనకు వెళ్లనున్న సీఎం జగన్
- రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. రుణమాఫీ పై చర్చ..!
- హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
- మరోసారి హైదరాబాద్లో డ్రగ్స్ కలకలం..!
- డ్యూటీ ఫ్రీ టిక్కెట్..$1 మిలియన్ గెలుచుకున్న భారతీయ మహిళ
- పాలస్తీనా రాజ్య స్థాపనకు సౌదీ అరేబియా మద్దతు
- ఈద్ అల్ అదా సెలువులు. Dh980 నుండి యూరప్ డీల్స్..!
- ఓవర్ టైం వర్క్ పై ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఉత్తర్వులు