యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫాకు మాతృ వియోగం
- January 28, 2018

యుఎఇ: యూఏఈ అధ్యక్షుడు షేక్ ఖలీఫా బిన్ జాయేద్ అల్ నహ్యాన్ మాతృమూర్తి షేక్ హెస్సా బింట్ మొహమ్మద్ అల్ నహ్యాన్ ఆదివారం కన్నుమూశారు. ఈ విషయాన్ని యూఏఈ అధ్యక్ష మంత్రిత్వశాఖా అధికారికంగా ప్రకటించింది. ఆదివారం నుంచి మూడు రోజులపాటు సంతాపదినాలు కొనసాగుతాయని ప్రకటించారు.
తాజా వార్తలు
- ట్యాంక్ బండ్ శివకు సీఎం భారీ సాయం
- స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు
- AN-26 విమానం కుప్పకూలి 29 మంది దుర్మరణం
- కువైట్ లో ఉగ్రవాద విచారణలు వేగవంతం..!!
- యూఏఈలో పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ లైన్లు..!!
- కువైట్కు కొత్త బస్సు మార్గాలను ప్రకటించిన సౌదీ..!!
- మస్కట్లో డిస్టన్స్ లెర్నింగ్ ప్రారంభం..!!
- ఇరాన్ దాడులతో గల్ఫ్ దేశాలను రెచ్చగొడుతుంది..!!
- రక్షణ సహకారం పై ఖతార్ ప్రధాని, యూకే రక్షణ కార్యదర్శి చర్చలు..!!
- గుజరాత్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం









