తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి
- January 28, 2018
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. చలిగాలుల కారణంగా తెలంగాణ, ఏపీలో రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం జిల్లాలో అత్యల్పంగా 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరోవైపు చలితీవ్రతతో రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే బయటకు వచ్చేందుకు చలికి వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- కువైట్ జ్లీబ్ అల్-షుయౌఖ్లోని 67 భవనాలకు నోటీసులు..!!
- ఇండియన్ ఎంబసీ ఓపెన్ హౌస్.. పలు ఫిర్యాదుల పరిష్కారం..!!
- సౌదీలో నాన్ ఆయిల్ గ్రోత్ లో ప్రైవేట్ రంగం కీలక పాత్ర..!!
- 4.6 తీవ్రతతో భూకంపం.. ముసాందంను తాకిన భూప్రకంపనాలు..!!
- ఖతార్లో FIFA U-17 ప్రపంచ కప్ 2025 ప్రారంభం..!!
- విషాదాంతం.. పోర్ట్ సుల్తాన్ కబూస్ సమీపంలో డెడ్ బాడీ లభ్యం..!!
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష







