తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో వణికిస్తున్న చలి
- January 28, 2018_1517203922.jpg)
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. చలిగాలుల కారణంగా తెలంగాణ, ఏపీలో రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రోజురోజుకు పడిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలోని కుమ్రం భీం జిల్లాలో అత్యల్పంగా 6.2 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. మరోవైపు చలితీవ్రతతో రెండు రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయమే బయటకు వచ్చేందుకు చలికి వణికిపోతున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి