ఒమన్లో మహిళా ట్యాక్సీ, ట్రక్ డ్రైవర్లు
- January 29, 2018
మస్కట్: సుల్తానేట్లో ఈ ఏడాది మార్చి నుంచి మహిళలు కమర్షియల్ వాహనాలు నడిపేందుకు వీలు కలగనుంది. ట్యాక్సీలు అలాగే, హెవీ వెహికిల్స్ నడిపేందుకు సైతం మహిళలకు అనుమతులివ్వనున్నట్లు రాయల్ ఒమన్ పోలీసులు వెల్లడించారు. రాయల్ ఒమన్పోలీస్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ మొహమ్మద్ అల్ రవాస్ మాట్లాడుతూ, ట్యాక్సీలు అలాగే కమర్షియల్ వాహనాలు నడిపేందుకోసం మహిళలకు ఎలాంటి లిమిటేషన్లు లేదా కండిషన్లు ఉండవని చెప్పారు. మార్చి 1 నుంచి అమల్లోకి తీసుకురానున్న కొత్త ట్రాఫిక్ రూల్స్ని వెల్లడించే క్రమంలో రాయల్ ఒమన్ పోలీసులు మహిళా డ్రైవర్లకు సంబంధించి స్పష్టతనిచ్చారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







