రవితేజ న్యూఫిల్మ్ 'అ.. అ.. ఆ'
- January 30, 2018
'టచ్ చేసి చూడు' రిలీజ్కి దగ్గర పడడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు రవితేజ. నీకోసం, వెంకీ, దుబాయ్ శీను వంటి చిత్రాలను తెరకెక్కించిన శ్రీను వైట్లతో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి రెగ్యులర్గా షూటింగ్ జరగనుంది. దీనికి 'అమర్- అక్బర్- ఆంథోనీ' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. మూడు పాత్రల్లోనూ మాస్ మహారాజా నటించబోతున్నాడు.
ఇక చిత్రీకరణ ఎక్కువ భాగం అమెరికాలో చేయనున్నారు. మాస్ మహారాజా పక్కన హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. లోబడ్జెట్లో చేయాలని భావిస్తున్న డైరెక్టర్.. కొత్త హీరోయిన్ కోసం సెర్చింగ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు హిట్ కావడంతో కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' చిత్రం ఈ శుక్రవారం థియేటర్స్ ముందుకు రానుంది.
తాజా వార్తలు
- 'ఫౌజీ' దసరాకి గ్రాండ్ గా రిలీజ్
- ఇంటర్నెట్ యూజర్లు 95 కోట్లు!
- ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం-KCRకు సిట్ నోటీసులు
- క్సైజ్ శాఖ డైరీలు, క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్ర
- అలర్ట్: ఇంట్లో జనరేటర్ వాడుతున్నారా? -అజ్మాన్ పోలీస్ హెచ్చరిక!
- విశాఖ జూ పార్క్ను సందర్శించిన డిప్యూటీ సీఎం
- హిమాచల్లో భారీ మంచు! 1200కి పైగా రోడ్లు మూసివేత
- కేవలం 28 నిమిషాల్లోనే హైదరాబాద్ టు వైజాగ్?
- భారత లగ్జరీ టూరిస్ట్ రైళ్లపై ఖతార్ లో రోడ్షో..!!
- సౌదీ అరేబియాలో స్కోడా కార్స్ రీకాల్..!!







