రవితేజ న్యూఫిల్మ్ 'అ.. అ.. ఆ'
- January 30, 2018
'టచ్ చేసి చూడు' రిలీజ్కి దగ్గర పడడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు రవితేజ. నీకోసం, వెంకీ, దుబాయ్ శీను వంటి చిత్రాలను తెరకెక్కించిన శ్రీను వైట్లతో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి రెగ్యులర్గా షూటింగ్ జరగనుంది. దీనికి 'అమర్- అక్బర్- ఆంథోనీ' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. మూడు పాత్రల్లోనూ మాస్ మహారాజా నటించబోతున్నాడు.
ఇక చిత్రీకరణ ఎక్కువ భాగం అమెరికాలో చేయనున్నారు. మాస్ మహారాజా పక్కన హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. లోబడ్జెట్లో చేయాలని భావిస్తున్న డైరెక్టర్.. కొత్త హీరోయిన్ కోసం సెర్చింగ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు హిట్ కావడంతో కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' చిత్రం ఈ శుక్రవారం థియేటర్స్ ముందుకు రానుంది.
తాజా వార్తలు
- భారత్ లో 100 కొత్త ఎయిర్పోర్టులు..కేంద్ర క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
- బాలకృష్ణకు అరుదైన గౌరవం- లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ప్రదానం
- ఇరాన్ ఆయిల్ వార్తలపై రిలయన్స్ క్లారిటీ
- భద్రాద్రి పునర్నిర్మాణ ఆలయ నమూనా
- ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా ఎంఎంటీఎస్ సేవలు: సీఎం రేవంత్
- అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేబినెట్ తీర్మానం
- రేపు అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోడీ కీలక సమావేశం
- కువైట్ లో ఉగ్రవాద కుట్ర భగ్నం..హిజ్బుల్లా నెట్వర్క్ బస్ట్..!!
- రుస్తాఖ్ ఆసుపత్రికి ఎమర్జెన్సీ ఎయిర్ లిఫ్ట్ సక్సెస్..!!
- ముహర్రాక్ ఫెసిలిటీలో అగ్నిప్రమాదం..!!









