రవితేజ న్యూఫిల్మ్ 'అ.. అ.. ఆ'
- January 30, 2018
'టచ్ చేసి చూడు' రిలీజ్కి దగ్గర పడడంతో నెక్ట్స్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు రవితేజ. నీకోసం, వెంకీ, దుబాయ్ శీను వంటి చిత్రాలను తెరకెక్కించిన శ్రీను వైట్లతో కొత్త ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం స్ర్కిప్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి రెగ్యులర్గా షూటింగ్ జరగనుంది. దీనికి 'అమర్- అక్బర్- ఆంథోనీ' టైటిల్ ఖరారు చేసినట్టు టాక్. మూడు పాత్రల్లోనూ మాస్ మహారాజా నటించబోతున్నాడు.
ఇక చిత్రీకరణ ఎక్కువ భాగం అమెరికాలో చేయనున్నారు. మాస్ మహారాజా పక్కన హీరోయిన్ ఇంకా ఫైనల్ కాలేదు. లోబడ్జెట్లో చేయాలని భావిస్తున్న డైరెక్టర్.. కొత్త హీరోయిన్ కోసం సెర్చింగ్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన చిత్రాలు హిట్ కావడంతో కొత్త ప్రాజెక్ట్ పై అంచనాలు రెట్టింపయ్యాయి. రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' చిత్రం ఈ శుక్రవారం థియేటర్స్ ముందుకు రానుంది.
తాజా వార్తలు
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు
- కామినేనిలో అత్యంత క్లిష్టమైన మోకీలు మార్పిడి శస్త్రచికిత్స
- భారత కాన్సులేట్ ను సీజ్ చేస్తాం: ఖలిస్థానీల హెచ్చరిక