ఒమన్లో పెరిగిన ఫ్యూయల్ ధరలు
- January 31, 2018
మస్కట్: ఒమన్ రెసిడెంట్స్, ఫ్యూయల్ కోసం ఫిబ్రవరి 1 నుంచి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈ మేరకు కొత్త ఫ్యూయల్ ధరల్ని ప్రకటించింది. ఎం91 ఫ్యూయల్, 199 నుంచి 207 బైసాస్కి పెరిగింది. ఇది లీటర్ ధర. ఎం 95 ఫ్యూయల్ ధర 213 బైసాస్ నుంచి 218 బైసాస్కి పెరిగింది. డీజిల్ ధర కూడా 230 బైసాస్ నుంచి 244 బైసాస్కి చేరుకుంది. ఇటీవల కొత్తగా లాంఛ్ చేసిన ఎం 98 గ్రేడ్ ఫ్యూయల్ ధర 266 బైసాస్కి పెరిగింది. అయితే ఫ్యూయల్ ధరల పెరుగుదల పట్ల రెసిడెంట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతుందని అన్నారు. నేషనల్ సబ్సిఇడి స్కీమ్ కింద అల్పాదాయ ఒమనీయులకు మాత్రం ఎం 91 ఫ్యూయల్ సబ్సిడీ కింద 180 బైసాస్కే లభిస్తోంది. 220,000 మంది ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- మీర్జాగూడ ప్రమాదం పై డీజీపీ కీలక వ్యాఖ్యలు
- డిజిటల్ అరెస్ట్ పై అప్రమత్తంగా ఉండాలంటూ NPCI హెచ్చరిక
- ఎస్వీ గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో
- ఏపీఎన్నార్టీ ఐకానిక్ టవర్ నిర్మాణ పురోగతిపై మంత్రి సమీక్ష
- మంత్రి అజారుద్దీన్కు శాఖలు కేటాయింపు..
- విమాన టికెట్ క్యాన్సలేషన్ ఉచితం
- గూడ్స్ రైలును ఢీకొట్టిన రైలు…ఆరుగురి మృతి!
- సీఎం రేవంత్ తో విదేశీ బృందాల భేటీ
- ఖతార్లో ప్రభుత్వ సేవలపై 86% మంది సంతృప్తి..!!
- నుసుక్ ద్వారానే హజ్ 2026 రిజిస్ట్రేషన్లు..!!







