ఒమన్లో పెరిగిన ఫ్యూయల్ ధరలు
- January 31, 2018
మస్కట్: ఒమన్ రెసిడెంట్స్, ఫ్యూయల్ కోసం ఫిబ్రవరి 1 నుంచి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈ మేరకు కొత్త ఫ్యూయల్ ధరల్ని ప్రకటించింది. ఎం91 ఫ్యూయల్, 199 నుంచి 207 బైసాస్కి పెరిగింది. ఇది లీటర్ ధర. ఎం 95 ఫ్యూయల్ ధర 213 బైసాస్ నుంచి 218 బైసాస్కి పెరిగింది. డీజిల్ ధర కూడా 230 బైసాస్ నుంచి 244 బైసాస్కి చేరుకుంది. ఇటీవల కొత్తగా లాంఛ్ చేసిన ఎం 98 గ్రేడ్ ఫ్యూయల్ ధర 266 బైసాస్కి పెరిగింది. అయితే ఫ్యూయల్ ధరల పెరుగుదల పట్ల రెసిడెంట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతుందని అన్నారు. నేషనల్ సబ్సిఇడి స్కీమ్ కింద అల్పాదాయ ఒమనీయులకు మాత్రం ఎం 91 ఫ్యూయల్ సబ్సిడీ కింద 180 బైసాస్కే లభిస్తోంది. 220,000 మంది ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- ఉక్రెయిన్లో శాంతి చర్చల ముందు రష్యా డ్రోన్ దాడి..15 మంది మృతి
- 30వేల మందికి లేఆఫ్స్ ఇవ్వనున్న ఒరాకిల్
- హైదరాబాద్ లో పెరుగుతున్న ఎండలు
- ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- భారత్తో ఆడొద్దు.. పాక్ ప్రభుత్వ నిర్ణయం పై ఐసీసీ రియాక్షన్ ఇదే
- ఏకైక గ్రౌండ్ హ్యాండ్లింగ్ ప్రొవైడర్గా కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీలో హెయిలింగ్ డ్రైవర్ల కోసం ఫేషియల్ రికగ్నిషన్..!!
- కార్మికులు ఏడాది సర్వీస్ తర్వాత యజమానులను మార్చుకోవచ్చు..!!
- భారత బడ్జెట్ 2026: ఎన్నారై పెట్టుబడులకు ఊతం..!!
- నాగా అల్ సహ్లా స్ట్రీట్ తాత్కాలిక మూసివేత..!!







