ఒమన్లో పెరిగిన ఫ్యూయల్ ధరలు
- January 31, 2018
మస్కట్: ఒమన్ రెసిడెంట్స్, ఫ్యూయల్ కోసం ఫిబ్రవరి 1 నుంచి అదనంగా చెల్లించాల్సి వస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్ ఈ మేరకు కొత్త ఫ్యూయల్ ధరల్ని ప్రకటించింది. ఎం91 ఫ్యూయల్, 199 నుంచి 207 బైసాస్కి పెరిగింది. ఇది లీటర్ ధర. ఎం 95 ఫ్యూయల్ ధర 213 బైసాస్ నుంచి 218 బైసాస్కి పెరిగింది. డీజిల్ ధర కూడా 230 బైసాస్ నుంచి 244 బైసాస్కి చేరుకుంది. ఇటీవల కొత్తగా లాంఛ్ చేసిన ఎం 98 గ్రేడ్ ఫ్యూయల్ ధర 266 బైసాస్కి పెరిగింది. అయితే ఫ్యూయల్ ధరల పెరుగుదల పట్ల రెసిడెంట్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరల పెరుగుదల ప్రతి ఒక్కరిపైనా ప్రభావం చూపుతుందని అన్నారు. నేషనల్ సబ్సిఇడి స్కీమ్ కింద అల్పాదాయ ఒమనీయులకు మాత్రం ఎం 91 ఫ్యూయల్ సబ్సిడీ కింద 180 బైసాస్కే లభిస్తోంది. 220,000 మంది ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకున్నారు.
తాజా వార్తలు
- తాజా సంస్కరణలతో సామాన్యులకు భారీ ఊరట
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భారీ భద్రతా ఏర్పాట్లు
- వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్లు తగ్గించిన QCB..!!
- ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ సస్టైనబిలిటీ లీడర్లలో నలుగురు కువైటీలు..!!
- పర్వతారోహణ సాధన చేస్తూ గాయపడ్డ వ్యక్తి..!!
- తవక్కల్నా యాప్ కొత్త ఇంటర్ఫేస్ ఆవిష్కరణ..!!
- ఇసా టౌన్ ప్రసిద్ధ మార్కెట్లో తనిఖీలు..!!
- రాస్ అల్ ఖైమాలో గ్యాస్ సిలిండర్ పేలుడు..!!
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..