ఎమిరేట్స్లో ఫిబ్రవరి కాస్తంత చల్లగానే ఉండొచ్చు: ఎన్సీఎం
- February 02, 2018
ఏషనల్ సెంటర్ ఫర్ మిటియరాలజీ (ఎన్సిఎం), ఫిబ్రవరిలో సరాసరి ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని ఓ ప్రకటనలో పేర్కొంది. ఫిబ్రవరి సెకెండాఫ్లో మాత్రం కొంత మేర ఉష్ణోగ్రతల్లో పెరుగుదల కలనిపించవచ్చు. అది కూడా మౌంటెయిన్ ఏరియాస్లో ఉండొచ్చని ఎన్సిఎం స్పష్టతనిచ్చింది. దేశం కొంతమేర లో ప్రెజర్ని చూసే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో సరాసరి అత్యధిక ఉష్ణోగ్రతలు 23 నుంచి 28 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు కావొచ్చు. అత్యల్ప ఉష్ణోగ్రతలు 12.3 నుంచి 16.1 డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటాయి. ఫిబ్రవరిలో ఇప్పటిదాకా అత్యధిక ఉష్ణోగ్రత అంటే 2009లో నమోదైన 39.8 డిగ్రీలే. యూఏఈ వెస్ట్ బోర్డర్లో ఈ ఉష్ణోగ్రత నమోదైంది. అత్యల్ప ఉష్ణోగ్రత 5.7 డిగ్రీలు 2017లో నమోదయ్యింది. జబెల్ జైస్లో ఈ ఉష్ణోగ్రత నమోదయ్యింది. హ్యుమిడిటీ యావరేజ్ మాగ్జిమమ్ ఫిబ్రవరిలో 78 నుంచి 88 వరకు ఉండొచ్చు. అత్యల్ప హ్యుమిడిటీ 29 నుంచి 40 శాతం నమోదయ్యే అవకాశాలున్నాయి.
తాజా వార్తలు
- NEET పేపర్ లీక్ కేసులో 13 మందిపై సీబీఐ అభియోగాలు
- తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు
- యూఏఈలో నెగెటివ్ రివ్యూ పోస్టు చేస్తున్నారా?
- ప్రజల ప్రతి రూపాయి విలువైనదే..ఆర్థిక క్రమశిక్షణలో రాజీ ఉండకూడదు: డీజీపీ సీవీ ఆనంద్
- టెలిగ్రామ్ అధినేత దురోవ్ పై అంతర్జాతీయ ‘వాంటెడ్’ నోటీసు జారీ
- ఆగస్టు 17 నుంచి విశాఖ విమాన ప్రయాణాలు బంద్
- జోర్డాన్ వైమానిక రక్షణ వ్యవస్థల విజయం.. ఇరాన్ నుంచి ప్రయోగించిన ఐదు క్షిపణులు ధ్వంసం
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు







