గల్ఫ్లో ఉద్యోగం...అనుమానంతో భార్యను హతమార్చాడు...
- February 02, 2018
అనుమానంతో భార్యను హతమార్చిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా మండవారి గరువు గ్రామంలో చోటు చేసుకుంది. రాడ్తో భార్య తలపై కొట్టి చంపాడు భర్త. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. వెంకటేశ్వరరావుకు సీతామహాలక్ష్మికి 15 ఏళ్ల క్రితం పెళ్లయింది. వీరికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. గల్ఫ్లో ఉద్యోగం కోసం వెళ్లిన వెంకటేశ్వరరావు చాలా కాలం అక్కడే ఉండి, ఇటీవలే తిరిగొచ్చాడు. తన భార్య వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో రాత్రి నిద్రిస్తున్న భార్య తలపై రాడ్తో కొట్టి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









