టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం
- February 02, 2018
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి(78) కొద్దీ సేపటి క్రితం కన్నుమూశారు. లక్ష్మీదేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు తుదిశ్వాస విడిచారు. దీంతో కనకాల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. లక్ష్మీదేవి భర్త దేవదాస్ కనకాల అమృతం అనే సీరియల్ లో నటించిన సంగతి తెలిసిందే. రాజీవ్ కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి