టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం
- February 02, 2018
టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీదేవి(78) కొద్దీ సేపటి క్రితం కన్నుమూశారు. లక్ష్మీదేవి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈరోజు తుదిశ్వాస విడిచారు. దీంతో కనకాల కుటుంబం విషాదంలో మునిగిపోయింది. లక్ష్మీదేవి భర్త దేవదాస్ కనకాల అమృతం అనే సీరియల్ లో నటించిన సంగతి తెలిసిందే. రాజీవ్ కనకాల కుటుంబానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రగాఢ సంతాపం తెలియజేసింది. ఈ మేరకు మా అధ్యక్షుడు శివాజీరాజా, కార్యదర్శి నరేష్లు ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే తమ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు
తాజా వార్తలు
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు
- 8వ వేతన సంఘం అప్డేట్..









