ఇద్దరు భారత జాలర్ల అరెస్ట్
- February 03, 2018
ఇద్దరు భారత జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. గడిచిన రాత్రి మన్నార్ ద్వీపం లైట్హౌజ్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. జాలర్ల నుంచి 425 గ్రాముల హెరాయిన్, 100 బీడీ కట్టలను స్వాధీనం చేసుకున్నారు. తదుపరి న్యాయ చర్యల నిమిత్తం జాలర్లను మన్నార్ పోలీసులకు అప్పగించారు
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







