దక్షిణ మధ్య రైల్వే న్యూ ఎక్స్పరిమెంట్
- February 04, 2018
విజయవాడ: రైల్వే ప్రయాణికుల పట్ల ప్రంట్లైన్ ఉద్యోగులు, సిబ్బంది ఎవరైనా అనైతిక ప్రవర్తన, దురుసుతనం, అసభ్య కరంగా మాట్లాడడం, వెకిలి చేష్టలకు పాల్పడినా.... అవినీతికి పాల్పడినా వెంటనే విజిలెన్సు హెల్ప్లైను టోల్ఫ్రీ నెంబరు 155210కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే శాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా టికెట్ బుకింగ్ కౌంటర్లు, పార్శిల్ కార్యాల యాలు, రిసెప్షన్ కౌంటర్లు, రైల్వేలో తనిఖీ అధికారులు, ఐఆర్సీటీసీ సిబ్బంది ఇలా ప్రయాణికులతో ప్రతి నిత్యం ప్రత్య క్ష సంబంధాలు వున్న ఉద్యోగులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే నయా పైసా ఖర్చు లేకుండా ఫిర్యాదు చేసే వెసులు బాటును రైల్వే శాఖ కల్పించింది.
తాజా వార్తలు
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి
- ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్గా బండారు నరసింహరావు