దక్షిణ మధ్య రైల్వే న్యూ ఎక్స్పరిమెంట్
- February 04, 2018
విజయవాడ: రైల్వే ప్రయాణికుల పట్ల ప్రంట్లైన్ ఉద్యోగులు, సిబ్బంది ఎవరైనా అనైతిక ప్రవర్తన, దురుసుతనం, అసభ్య కరంగా మాట్లాడడం, వెకిలి చేష్టలకు పాల్పడినా.... అవినీతికి పాల్పడినా వెంటనే విజిలెన్సు హెల్ప్లైను టోల్ఫ్రీ నెంబరు 155210కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు. దీనికి సంబంధించి దక్షిణ మధ్య రైల్వే శాఖ సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రధానంగా టికెట్ బుకింగ్ కౌంటర్లు, పార్శిల్ కార్యాల యాలు, రిసెప్షన్ కౌంటర్లు, రైల్వేలో తనిఖీ అధికారులు, ఐఆర్సీటీసీ సిబ్బంది ఇలా ప్రయాణికులతో ప్రతి నిత్యం ప్రత్య క్ష సంబంధాలు వున్న ఉద్యోగులు, సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే నయా పైసా ఖర్చు లేకుండా ఫిర్యాదు చేసే వెసులు బాటును రైల్వే శాఖ కల్పించింది.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







