దుబాయి అగ్ని ప్రమాదం : అగమ్యగోచరంగా నిర్వాసితులు
- November 24, 2015
దుబాయి, సలాలా అల్ దీన్ వీధిలో ఈ సోమవారం ఐదు అంతస్తుల, 48 అపార్ట్ మెంట్లు గల, 40 సంవత్సరాల పాత భవంతి లో అగ్నిప్రమాదం జరిగిన సంఘటనలో కనీసం 500 మంది ఉనికికి, నివాసానికి, విద్యార్హతలకు సంబంధించిన పాస్ పోర్టులు, డిగ్రీ సర్టిఫికెట్లు వంటి ధ్రువ పత్రాలు కోల్పోయి, నడివీధిలో వణికించే చలిలో మిగిలిపోయారు. భవన యజమాని కుమారుడు -అబ్దుల్ రహ్మాన్ అల్ షమ్సీ, ఈ దిగ్భ్రాంతి కలిగించే సంఘటనతో ఎం మాట్లాడాలో తెలియకుండా ఉన్నానని, నివాసులకు జరిగిన నష్టానికి తాము ఎంతో చింతిస్తున్నామని, తాము కూడా ఈ సంఘటన వలన చాలా నష్టం చవిచూసామని, అయినా తమ రియల్ ఎస్టేట్ సంస్థ తరపున చేయగలిగినది తాము చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విధంగా ఇంచుమించు ఒకే రకమైన విషాదాన్ని ఎదుర్కొంటున్న నిర్వసితులందరూ భవనం వెనుక గుమిగూడి ప్రభుత్వం తమ కష్టాలను తీరుస్తుందనే ఆశను కళ్ళలో పెట్టుకుని ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







