ఆగ్నేయాసియా లో విస్తరించనున్న యు.ఎ.ఈ.కి చెందిన లులు గ్రూపు
- November 24, 2015
రానున్న రెండు సంవత్సరాలలో ఆగ్నేయాసియాలో 10 కొత్త హైపర్ మార్కెట్లను ప్రారంభించడం ద్వారా రిటైల్ వ్యాపారంలో విస్తరించనున్నట్టు యు.ఎ.ఈ.కి చెందిన లులు గ్రూపు వారు ప్రకటించారు. ఇందులో భాగంగా మలేసియాలో 1.1.బిలియన్ దిర్హంల ప్రాధమిక పెట్టుబడి పెట్టనున్నామని, భారత ప్రధాని నరేంద్ర మోడీ కౌలాలంపూర్ సందర్శన సందర్భంగా, ఆయన గౌరవార్ధం మలేసియా ప్రధాని నజీబ్ అబ్దుల్ రజాక్ ఇచ్చిన విందులో సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ. యుసుఫాలి ప్రకటించారు.
తాజా వార్తలు
- విజయ్–కమల్ పార్టీలకు గుర్తులు ఖరారు
- ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం..
- సీఎం రేవంత్ను కలిసిన ఏపీ మంత్రి లోకేశ్
- ఇండియన్ ఆర్మీలో ఉద్యోగాలు
- WHO నుంచి అధికారికంగా వైదొలగనున్న అమెరికా
- రమదాన్ సందర్భంగా లౌడ్ స్పీకర్లపై సౌదీ నిషేధం..!!
- లైసెన్స్ లేకుండా ఫుడ్ బిజినెస్..హౌజ్ సీజ్..!!
- చౌకగా ట్రిప్.. ఆరెంజ్ కార్డ్ ఫీజులను తగ్గించిన ఒమన్..!!
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ తో సౌదీ అరేబియా ఒప్పందం..!!
- BBQ పొగ హానికరమా?







