ఆగ్నేయాసియా లో విస్తరించనున్న యు.ఎ.ఈ.కి చెందిన లులు గ్రూపు
- November 24, 2015
రానున్న రెండు సంవత్సరాలలో ఆగ్నేయాసియాలో 10 కొత్త హైపర్ మార్కెట్లను ప్రారంభించడం ద్వారా రిటైల్ వ్యాపారంలో విస్తరించనున్నట్టు యు.ఎ.ఈ.కి చెందిన లులు గ్రూపు వారు ప్రకటించారు. ఇందులో భాగంగా మలేసియాలో 1.1.బిలియన్ దిర్హంల ప్రాధమిక పెట్టుబడి పెట్టనున్నామని, భారత ప్రధాని నరేంద్ర మోడీ కౌలాలంపూర్ సందర్శన సందర్భంగా, ఆయన గౌరవార్ధం మలేసియా ప్రధాని నజీబ్ అబ్దుల్ రజాక్ ఇచ్చిన విందులో సంస్థ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరక్టర్ ఎం.ఎ. యుసుఫాలి ప్రకటించారు.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







