అల్ జబుర్, సుష్మా స్వరాజ్ తో చర్చలు
- February 07, 2018
రియాద్: సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రి అడిల్ అల్-జుబీర్ బుధవారం రియాద్ లో భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా బలపరుచుకోవడానికి తగిన మార్గాలను పెంపొందించడానికి వారు ఈ సందర్భంగా చర్చించారు. పరస్పర ఆందోళనకు గురిచేసే అనేక ఇతర అంశాలపై సైతం చర్చలు జరిగాయి. అల్-జుబీర్ సుష్మా స్వరాజ్ గౌరవార్థం మరియు ఆమెతో పాటు ఉన్న ప్రతినిధి బృందంకు ఒక విందును నిర్వహించారు. రియాద్ సమీపంలోని జనద్రియా గ్రామంలో 32 వ నేషనల్ ఫెస్టివల్ అఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కావాల్సిందిగా భారతీయ మంత్రి సుష్మా స్వరాజ్ ని అల్ జబుర్ కోరారు.
తాజా వార్తలు
- లూసైల్ స్టేడియం రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- కువైట్లో నాలుగు రోజుల పాటు అధికారిక సంతాప దినాలు..!!
- కువైట్ చమురు క్షేత్రంపై డ్రోన్ దాడి..సరిహద్దుల్లో ఉద్రిక్తత..!!
- ఖతార్ మాజీ అమీర్ మృతికి సౌదీ కింగ్, క్రౌన్ ప్రిన్స్ సంతాపం..!!
- 12 రిక్రూట్మెంట్ సంస్థలపై సౌదీ ప్రభుత్వం కఠిన చర్యలు..!!
- ఏఐ, స్టార్టప్స్ రంగాల్లో బహ్రెయిన్ యువతకు ప్రత్యేక శిక్షణ..!!
- ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ‘వ్యానీతి యోగా’ విద్యార్థుల ప్రతిభ..!!
- యూఏఈలో నాలుగు రోజుల పాటు సంతాప దినాలు..!!
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి







