అల్ జబుర్, సుష్మా స్వరాజ్ తో చర్చలు
- February 07, 2018
రియాద్: సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల మంత్రి అడిల్ అల్-జుబీర్ బుధవారం రియాద్ లో భారతదేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ తో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింతగా బలపరుచుకోవడానికి తగిన మార్గాలను పెంపొందించడానికి వారు ఈ సందర్భంగా చర్చించారు. పరస్పర ఆందోళనకు గురిచేసే అనేక ఇతర అంశాలపై సైతం చర్చలు జరిగాయి. అల్-జుబీర్ సుష్మా స్వరాజ్ గౌరవార్థం మరియు ఆమెతో పాటు ఉన్న ప్రతినిధి బృందంకు ఒక విందును నిర్వహించారు. రియాద్ సమీపంలోని జనద్రియా గ్రామంలో 32 వ నేషనల్ ఫెస్టివల్ అఫ్ హెరిటేజ్ అండ్ కల్చర్ ప్రారంభోత్సవ వేడుకకు హాజరు కావాల్సిందిగా భారతీయ మంత్రి సుష్మా స్వరాజ్ ని అల్ జబుర్ కోరారు.
తాజా వార్తలు
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- Al Masaood Automobiles Powered Seamless Mobility at Open Masters Games Abu Dhabi 2026
- గూగుల్ మ్యాప్స్లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ
- డ్రైవింగ్ లైసెన్స్ విధానంలో మార్పులు..!
- శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!









