యూఏఈ సహనానికి ప్రతీక హిందూ టెంపుల్: సూరి
- February 07, 2018
శనివారం భారత ప్రధాని నరేంద్రమోడీ యూఏఈకి రాబోతున్నారు. రెండు రోజుల యూఏఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ, అక్కడ జరిగే వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్కి గౌరవ అతిథిగా హాజరు కాబోతున్నారు. కమ్యూనిటీ మెంబర్స్, బిజినెస్మెన్తోనూ సమావేశమవుతారు. అలాగే వీడియో లింక్ ద్వారా దుబాయ్లో తొలి హిందూ టెంపుల్కి శంకుస్థాపన చేయనున్నారు నరేంద్రమోడీ. యూఏఈలో ఇండియా రాయబారి నవదీప్ సింగ్ సూరి మాట్లాడుతూ, ఈ టెంపుల్, యూఏఈ సహనానికి ప్రతీక అనీ, యూఏఈలో ఇండియన్ కల్చర్కి ప్రతీక అనీ చెప్పారు. యూఏఈ వార్ మెమోరియల్ వాహత్ అల్ కరామా వద్ద నివాళులర్పించనున్నారు మోడీ. యూఏఈలో తొలి హిందూ దేవాలయానికి అనుమతినిచ్చినందుకు యూఏఈ రూలర్స్కి కృతజ్ఞతలు తెలుపుతోంది యూఏఈలోని హిందూ సమాజం. అలాగే యూఏఈలో ఇండియా రాయబారి సూరి, యూఏఈ నాయకత్వానికి ఈ విషయంలో కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం
- ఏపీలో కొత్త జిల్లాలు..
- మెట్రో ప్రయాణ వేళలను మార్చిన హైదరాబాద్
- హైదరాబాద్–విజయవాడ ఆరు లేన్ల హైవేకు గ్రీన్ సిగ్నల్
- WhatsAppలో అదిరిపోయే కొత్త ఫీచర్
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!







