రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు
- February 08, 2018
28 కార్లు ఢీకొనడంతో 9 మంది గాయపడ్డ సంఘటన ఎమిరేట్స్ రోడ్డుపై చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్ విజిబిలిటీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పొగమంచుతో రహదారి కన్పించక తొలుత ఓ యాక్సిడెంట్ జరగ్గా, యాక్సిడెంట్ జరిగిన వాహనాల్ని వెనకాల వచ్చిన మిగతా వాహనాలు ఢీకొన్నాయి. దేశవ్యాప్తంగా పొగమంచు ఏర్పడటంతో పలు చోట్ల యాక్సిడెంట్ గటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యాక్సిడెంట్ కారణంగా అబుదాబీ వైపుగా ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాహనదారులు పొగమంచుతో అప్రమత్తంగా వుండాలని, లో విజిబిలిటీ వున్నప్పుడు వాహనాల్ని వీలైనంత తక్కువ వేగంతో నడపాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- యూఏఈలో పరిస్థితి ప్రశాంతమే: ప్రభుత్వం
- ICC Rankings: నం.1 స్థానాన్ని కోల్పోయిన భారత్
- ఒమాన్లో డ్రోన్ దాడులు.. ముసందమ్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న దాడిని ఖండించిన సుల్తానేట్
- ఖతార్ పై క్షిపణి దాడి యత్నం..అడ్డుకున్న సాయుధ దళాలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!







