రోడ్డు ప్రమాదంలో 9 మందికి గాయాలు
- February 08, 2018
28 కార్లు ఢీకొనడంతో 9 మంది గాయపడ్డ సంఘటన ఎమిరేట్స్ రోడ్డుపై చోటు చేసుకుంది. గురువారం తెల్లవారుఝామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పూర్ విజిబిలిటీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. పొగమంచుతో రహదారి కన్పించక తొలుత ఓ యాక్సిడెంట్ జరగ్గా, యాక్సిడెంట్ జరిగిన వాహనాల్ని వెనకాల వచ్చిన మిగతా వాహనాలు ఢీకొన్నాయి. దేశవ్యాప్తంగా పొగమంచు ఏర్పడటంతో పలు చోట్ల యాక్సిడెంట్ గటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ యాక్సిడెంట్ కారణంగా అబుదాబీ వైపుగా ప్రయాణించేవారు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు. వాహనదారులు పొగమంచుతో అప్రమత్తంగా వుండాలని, లో విజిబిలిటీ వున్నప్పుడు వాహనాల్ని వీలైనంత తక్కువ వేగంతో నడపాలని పోలీసులు సూచించారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









