12 గ్రేడ్‌ విద్యార్థులకు న్యూ ఇండియన్‌ స్కూల్‌ ఫేర్‌వెల్‌

- February 08, 2018 , by Maagulf
12 గ్రేడ్‌ విద్యార్థులకు న్యూ ఇండియన్‌ స్కూల్‌ ఫేర్‌వెల్‌

బహ్రెయిన్‌లో న్యూ ఇండియన్‌ స్కూల్‌, 12వ తరగతి విద్యార్థులకు జనవరి 25న ఫేర్‌వెల్‌ అందించింది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్‌ టి.టి. థామస్‌ విద్యార్థుల్ని ఆశీర్వదించారు. డైరెక్టర్‌ డాక్టర్‌ వి గోపాలన్‌, ప్రిన్సిపాల్‌ గోపీనాథ్‌ మీనన్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ తదితరులు పాల్గొని, విద్యార్థులు మంచి భవిష్యత్తుని అందుకోవాలని ఆకాంక్షించారు. ఇంగ్లీష్‌ డిపార్ట్‌మెంట్‌ హెడ్‌ షీలా సురేష్‌, మోటివేషనల్‌ స్పీచ్‌ ఇచ్చారు. సారా వర్గీస్‌, ప్రత్యూషా ద్వివేదీ ప్రిన్సెస్‌ అండ్‌ ప్రిన్స్‌ 2017, 2018గా ఎంపికయ్యారు. 11 గ్రేడర్స్‌, తమ సీనియర్స్‌ అయిన 12 గ్రేడ్‌ స్టూడెంట్స్‌కి మెమెంటో అందజేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com