12 గ్రేడ్ విద్యార్థులకు న్యూ ఇండియన్ స్కూల్ ఫేర్వెల్
- February 08, 2018
బహ్రెయిన్లో న్యూ ఇండియన్ స్కూల్, 12వ తరగతి విద్యార్థులకు జనవరి 25న ఫేర్వెల్ అందించింది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ టి.టి. థామస్ విద్యార్థుల్ని ఆశీర్వదించారు. డైరెక్టర్ డాక్టర్ వి గోపాలన్, ప్రిన్సిపాల్ గోపీనాథ్ మీనన్, వైస్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొని, విద్యార్థులు మంచి భవిష్యత్తుని అందుకోవాలని ఆకాంక్షించారు. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ షీలా సురేష్, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. సారా వర్గీస్, ప్రత్యూషా ద్వివేదీ ప్రిన్సెస్ అండ్ ప్రిన్స్ 2017, 2018గా ఎంపికయ్యారు. 11 గ్రేడర్స్, తమ సీనియర్స్ అయిన 12 గ్రేడ్ స్టూడెంట్స్కి మెమెంటో అందజేశారు.
తాజా వార్తలు
- ప్రైవేట్ కంపెనీలకు మిస్సైళ్ల తయారీ..కేంద్రం సంచలన నిర్ణయం!
- ఖతార్ మాజీ అమీర్ షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ కన్నుమూత
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!







