12 గ్రేడ్ విద్యార్థులకు న్యూ ఇండియన్ స్కూల్ ఫేర్వెల్
- February 08, 2018
బహ్రెయిన్లో న్యూ ఇండియన్ స్కూల్, 12వ తరగతి విద్యార్థులకు జనవరి 25న ఫేర్వెల్ అందించింది. ఈ కార్యక్రమంలో ఛైర్మన్ టి.టి. థామస్ విద్యార్థుల్ని ఆశీర్వదించారు. డైరెక్టర్ డాక్టర్ వి గోపాలన్, ప్రిన్సిపాల్ గోపీనాథ్ మీనన్, వైస్ ప్రిన్సిపల్ తదితరులు పాల్గొని, విద్యార్థులు మంచి భవిష్యత్తుని అందుకోవాలని ఆకాంక్షించారు. ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ హెడ్ షీలా సురేష్, మోటివేషనల్ స్పీచ్ ఇచ్చారు. సారా వర్గీస్, ప్రత్యూషా ద్వివేదీ ప్రిన్సెస్ అండ్ ప్రిన్స్ 2017, 2018గా ఎంపికయ్యారు. 11 గ్రేడర్స్, తమ సీనియర్స్ అయిన 12 గ్రేడ్ స్టూడెంట్స్కి మెమెంటో అందజేశారు.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









