దుబాయ్లో వేస్ట్ డిస్పోజల్ రుసుము: మే నుంచి అమల్లోకి
- February 08, 2018
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, వేస్ట్ డిస్పోజల్ రుసుముకి సంబంధించి డిక్రీ విడుదల చేశారు. మే నెల నుంచి ఈ రుసుములు, జరీమానాలు వర్తిస్తాయి. మే 12 నుంచి దుబాయ్ మునిసిపాలిటీలో జనరల్ వేస్ట్, అన్వాంటెడ్ మెటీరియల్స్ (పేపర్, టేప్స్, సీడీ రోమ్స్), మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ వంటివాటికి సంబంధించి రుజుములు ఉంటాయని అధికారులు తెలిపారు. వేస్ట్కి సంబంధించి ఫీజులు, అలాగే ఉల్లంఘనలకు జరీమానాల్ని కూడా పేర్కొంటూ డిక్రీ జారీ అయ్యింది. రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ డిక్రీ కిందకి రావని చెప్పారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీలు, ప్రైవేట్ మరియు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ డిక్రీ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









