దుబాయ్లో వేస్ట్ డిస్పోజల్ రుసుము: మే నుంచి అమల్లోకి
- February 08, 2018
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఛైర్మన్ షేక్ హమదాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, వేస్ట్ డిస్పోజల్ రుసుముకి సంబంధించి డిక్రీ విడుదల చేశారు. మే నెల నుంచి ఈ రుసుములు, జరీమానాలు వర్తిస్తాయి. మే 12 నుంచి దుబాయ్ మునిసిపాలిటీలో జనరల్ వేస్ట్, అన్వాంటెడ్ మెటీరియల్స్ (పేపర్, టేప్స్, సీడీ రోమ్స్), మెడికల్ వేస్ట్ ట్రీట్మెంట్ వంటివాటికి సంబంధించి రుజుములు ఉంటాయని అధికారులు తెలిపారు. వేస్ట్కి సంబంధించి ఫీజులు, అలాగే ఉల్లంఘనలకు జరీమానాల్ని కూడా పేర్కొంటూ డిక్రీ జారీ అయ్యింది. రెసిడెన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఈ డిక్రీ కిందకి రావని చెప్పారు. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్, ఫ్యాక్టరీలు, ప్రైవేట్ మరియు పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్కి ఈ డిక్రీ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- యూఏఈలో భారతీయుల పాస్పోర్టు రెన్యువల్కు కొత్త విధానం..!!
- ప్రపంచంలోనే రెండో అత్యంత సురక్షిత దేశంగా ఒమన్..!!
- ‘మోస్ట్ పవర్ఫుల్ విమెన్-2026’ జాబితాలో తెలుగు మహిళలు!
- సౌదీలో బహ్రెయిన్ మహిళ, చిన్నారి మృతి..!!
- యూఏఈ క్షిపణులు, డ్రోన్ల ముప్పును సమర్థంగా ఎదుర్కొంది
- అలులాలో ఏటా 1.30 లక్షల టన్నుల ఖర్జూరాల ఉత్పత్తి..!!
- కువైట్లో జూలై 16 నుంచి పెరగనున్న ఎండల తీవ్రత..!!
- యూఏఈ లాటరీ.. Dh50,000 చొప్పున బహుమతి గెలిచిన ముగ్గురు విజేతలు..!!
- దోహా ఇండస్ట్రియల్ ఏరియాలో గోదాంలో అగ్నిప్రమాదం..!!
- తెలంగాణకే 3 బులెట్ ట్రైన్స్: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్







