ఒమన్లో వలసదారుల సంఖ్య తగ్గుదల
- February 08, 2018
మస్కట్: ఒమన్లో వలసదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఒమన్కి చెందిన 11 గవర్నరేట్స్ పరిధిలో 8 గవర్నరేట్లలో ఈ తగ్గుదల ఎక్కువగా నమోదయ్యింది. 0.08 శాతం తగ్గుదల నమోదయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. మస్కట్ పరిధిలో నవంబర్ - డిసెంబర్ మధ్య 9808 మంది వలసదారులు తగ్గారు. మస్కట్లో నవంబర్ 2017 నాటికి 955,455 మంది వలసదారులు నివసిస్తుండగా, 2017 ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 948,342గా నమోదయ్యింది. దోపార్లో 248,628 నుంచి 247,010కి తగ్గింది. అల్ బతినా సౌత్, అల్ బురైమి, ముసాదాం, షర్కియా సౌత్, షర్కియా నార్త్, అల్ వుస్తా ప్రాంతాల్లోనూ వలసదారుల సంఖ్యలో తగ్గుదల నమోదయ్యింది. అయితే అద్ దఖ్లియా, అల్ బతినా నార్త్, అద్ దహిరాలో వలసదారుల సంఖ్య పెరిగింది.
తాజా వార్తలు
- కొనకళ్ల నారాయణ అధ్యక్ష తన ఏపీఎస్ఆర్టీసీ పాలకమండలి సమావేశం
- మహిళల వన్డే ప్రపంచ కప్ 2025ను గెలిచిన జట్టును అభినందించిన ప్రధాని మోదీ..
- ఉమ్మడి ఆర్థిక సహకారానికి ఒమన్, స్పెయిన్ పిలుపు..!!
- అమెరికా అంతర్గత కార్యదర్శితో అల్ఖోరాయెఫ్ చర్చలు..!!
- దుబాయ్ లో అమల్లోకి కొత్త టాక్సీ ఛార్జీలు.. ఫుల్ డిటైల్స్..!!
- కువైట్ లో 146 వాణిజ్య సంస్థలకు షట్ డౌన్ వార్న్స్..!!
- ఖతార్ లో అస్వాక్ వింటర్ ఫెస్టివల్ ప్రారంభం..!!
- బహ్రెయిన్లో కేరళ ప్రిన్సిపల్ సెక్రటరీ.. మినీ మ్యాథ్ ఒలింపియాడ్..!!
- బిగ్ అలర్ట్..మీ పాన్-ఆధార్ లింక్ చేయండి..
- FTPC ఇండియా కు ఫోర్బ్స్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం







