మంటల నుండి తప్పించుకునేందుకు ఓ ఆసియా జంట బాల్కనీ నుండి కిందకు దూకారు
- February 09, 2018
కువైట్: సల్మియాని ఒక భవనంలో ఒక అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపకదళ సిబ్బంది సన్నివేశానికి చేరుకొని అగ్నిని నియంత్రిస్తున్న సమయంలో చుట్టుముట్టిన మంటల నుండి తమను తాము రక్షించుకొనేందుకు ఆసియా దేశానికి చెందిన ఓ జంట ఆ భవనం రెండవ అంతస్తు బాల్కనీ నుండి కిందకు దూకినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో వారికీ గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ భవనంలో వ్యాపించిన మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది సమర్ధవంతంగా నియంత్రించారు. ఈ భవనంలో మంటలు ఎలా వ్యాపించాయి తెలుసుకొనేందుకు అధికారులు పరిశోధనలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్
- దుబాయ్ ఆకాశంలో స్కైడైవింగ్ స్టంట్స్తో ఆకట్టుకున్న షేక్ హమ్దాన్
- యూఏఈ పర్యాటక రంగంలో 2025లో గణనీయ వృద్ధి: షేక్ మహమ్మద్ సమీక్ష









