మంటల నుండి తప్పించుకునేందుకు ఓ ఆసియా జంట బాల్కనీ నుండి కిందకు దూకారు
- February 09, 2018
కువైట్: సల్మియాని ఒక భవనంలో ఒక అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపకదళ సిబ్బంది సన్నివేశానికి చేరుకొని అగ్నిని నియంత్రిస్తున్న సమయంలో చుట్టుముట్టిన మంటల నుండి తమను తాము రక్షించుకొనేందుకు ఆసియా దేశానికి చెందిన ఓ జంట ఆ భవనం రెండవ అంతస్తు బాల్కనీ నుండి కిందకు దూకినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో వారికీ గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ భవనంలో వ్యాపించిన మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది సమర్ధవంతంగా నియంత్రించారు. ఈ భవనంలో మంటలు ఎలా వ్యాపించాయి తెలుసుకొనేందుకు అధికారులు పరిశోధనలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









