మంటల నుండి తప్పించుకునేందుకు ఓ ఆసియా జంట బాల్కనీ నుండి కిందకు దూకారు
- February 09, 2018
కువైట్: సల్మియాని ఒక భవనంలో ఒక అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపకదళ సిబ్బంది సన్నివేశానికి చేరుకొని అగ్నిని నియంత్రిస్తున్న సమయంలో చుట్టుముట్టిన మంటల నుండి తమను తాము రక్షించుకొనేందుకు ఆసియా దేశానికి చెందిన ఓ జంట ఆ భవనం రెండవ అంతస్తు బాల్కనీ నుండి కిందకు దూకినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. ఈ ఘటనలో వారికీ గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆ భవనంలో వ్యాపించిన మంటలను అగ్నిమాపకదళ సిబ్బంది సమర్ధవంతంగా నియంత్రించారు. ఈ భవనంలో మంటలు ఎలా వ్యాపించాయి తెలుసుకొనేందుకు అధికారులు పరిశోధనలు జరుపుతున్నారు.
తాజా వార్తలు
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!
- 14 దేశాలకు పార్టీ అధ్యక్షులను నియమించిన TRS పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం







