సందర్శకులను ఆకర్షిస్తున్న ఇండియన్ పెవిలియన్
- February 09, 2018సౌదీ అరేబియా: సౌదీ అరేబియా గౌరవ అతిథి దేశమైన భారతదేశ పెవిలియన్ (గుడారం) వారసత్వం సాంస్కృతిని ప్రతిభింబించే 32 వ జాతీయ ఉత్సవం రియాద్ సమీపంలో జనాద్రియ గ్రామంలో అత్యంత ఉత్సహబరితమైన వాతావరణంలో ప్రారంభమైంది. ఈ ప్రాంతానికి సౌదీలు, ప్రవాసీయులతో సహా పలువురు సందర్శకులు పెద్దఎత్తున హాజరవుతున్నారు. కింగ్ సాడ్ నుండి రెండు పవిత్ర మసీదుల రాజు సల్మాన్ వరకు అదేవిధంగా భారత మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నుండి ప్రస్తుత భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ వరకు చారిత్రాత్మక సందర్శనలకు సంబంధించిన అరుదైన ఫోటోల ప్రదర్శన ఈ పండుగలో ప్రధాన ఆకర్షణగా మారింది.సౌదీ అరేబియా, భారతదేశం మధ్య బలమైన ద్వైపాక్షిక బంధాలను నొక్కిచెప్పే రాజు సల్మాన్ మాటలు మరొక ప్రత్యేకమైన ఆకర్షణగా ఉంది. భారతదేశ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, ఇతర సీనియర్ అధికారుల సమక్షంలో కింగ్ సల్మాన్ బుధవారం ఈ పెవిలియన్ ను ప్రారంభించారు. సాంప్రదాయ జానపద నృత్యాలతో సహా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పెవిలియన్ లోని థియేటర్ లో ప్రదర్శించబడుతున్నాయి.
తాజా వార్తలు
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం. ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!