ముంబై రైడర్స్పై షహజాద్ గెలుపు
- February 09, 2018మనామా: సిబిఎ డివిజన్ సి-26 ఓవర్ల మ్యాచ్లో ముంబై రైడర్స్పై షహజాద్ జఫర్ టీమ్ విజయం సాధించింది. ముంబై రైడర్స్ టాస్ గెలవగా, బౌలింగ్ని ఎంచుకుంది. సహజాద్ జఫర్ జట్టు ఓపెనర్ అసిథా అద్భుతమైన సెంచరీని సాధించాడు. ముజిమిల్ 50 పరుగులు సాధించాడు. దాంతో 25 ఓవర్లలో 241 పరుగుల భారీ స్కోర్ షహజాద్ జట్టు సాధించింది. 252 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై రైడర్స్ కేవలం 122 పరుగులకే ఆలౌట్ అయ్యారు. వకాస్ 3 వికెట్లు తీసుకోవడం జరిగింది. ఇతర మ్యాచ్లలో లులు జట్టు, ఫాల్కన్ జట్టుపై విజయం సాధించింది. బస్సాలి టైగర్స్ జట్టు, పాంథర్స్ జట్టుని ఓడించింది. ఎసిఎల్ హసీనా, కేరళ జట్టుపై విజయం సాధించింది. కర్నాటక రాయల్స్, పాక్ హాక్స్ని ఓడించింది. పాక్ పాంథర్స్, యూనియన్ గ్రూప్పై విజయం సాధించడం జరిగింది. ఆర్కెెసిటి జట్టు అల్ ఘాద్ కార్గో జట్టుపై గెలుపొందింది.
తాజా వార్తలు
- తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు..
- జైపూర్, నాగ్పూర్, గోవా విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు
- రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
- ఖతార్ లో రేపట్నుంచి భారీ వర్షాలు..!
- ఆన్లైన్ పేమెంట్స్ కు రెంటర్స్ ప్రాధాన్యం..!
- కువైట్ నుంచి తగ్గిన ప్రవాసుల రెమిటెన్స్
- యూఏఈలో ఈ వారం భారీ వర్షాలు..!
- సౌదీలో 10% పెరిగిన పర్యాటకుల సంఖ్య
- 250 గంటలపాటు బురదలోనే.. చివరకు సేఫ్..!
- IPLలో చరిత్ర సృష్టించిన ఎంఎస్ ధోని..