ఇరాక్ పునర్నిర్మాణ సమావేశానికి హాజరుకానున్న భారత మంత్రి ఎం.జె . అక్బర్
- February 10, 2018
కువైట్: ఇరాక్ పునర్నిర్మాణ సదస్సులో భారతదేశం తరుపున విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎం.ఎ. అక్బర్ ప్రాతినిధ్యం వహిస్తారు.ఈ సమావేశం ఫిబ్రవరి 12 వ తేదీ నుంచి 14 వ తేదీ వరకు కువైట్ లో జరుగుతుంది.ఇరాక్ పునర్నిర్మాణం జరిపేందుకు మరియు నిధుల సేకరణకు ప్రైవేట్ పెట్టుబడిదారులు మరియు దాతల నుండి బిలియన్ డాలర్లను ఆకర్షించేందుకు ఈ సమావేశం ఏర్పాటుకానుంది. కువైట్ రాష్ట్రాన్ని ఇరాక్ పునర్నిర్మాణం మరియు అభివృద్ధి యొక్క కువైట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తుంది. ఇరాక్ 60 కీలక పెట్టుబడి ప్రాజెక్టులకు సాధ్యత అధ్యయనాలు , లైసెన్సులను సమర్పించవలసి ఉంటుంది. ప్రపంచ బ్యాంకు హామీలు, మొదటి నష్ట పరిహారాన్ని ,మార్కెట్లు అన్వేషణ అందించడం ద్వారా ఇటువంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. ఈ సమావేశం ప్రపంచ బ్యాంకు ద్వారా మరియు పెట్టుబడులను లక్ష్యంగా చేసుకునే దానిలో మొట్టమొదటిదిగా ఉంటుంది. విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి ఎం.జె. అక్బర్ ఈ నెల 13 వ తేదీన కివైట్ కు చేరుకుంటారు, ఈ సమావేశంకు హాజరవుతారు. ఇరాకీ ప్రధానమంత్రి హైదర్ అల్ తీవ్రవాదులపై జరిగిన యుద్ధంలో మూడు ఏళ్ళ క్రితం ఇరాక్ భూభాగంలో మూడో వంతు నియంత్రణలో ఉన్న ప్రదేశాన్ని దక్కించుకోనట్లు గత నెలలో ప్రకటించింది. ఇరాక్ లో టెలీకమ్యూనికేషన్స్ సదుపాయాలతో కూడిన గృహాలు, వ్యాపారాలు మరియు మౌలిక సదుపాయాలను పునర్నిర్మించటానికి ఇరాక్ కోసం కనీసం100 బిలియన్ల డాలర్లు అవసరం ఉందని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- ఇరాక్ పై అమెరికా, సౌదీ వైమానిక దాడులు...
- సౌదీ తూర్పు ప్రాంతంలోని చమురు కేంద్రాలపై డ్రోన్ దాడి యత్నం విఫలం..
- ఎయిర్ ఇండియాకు భారీ నష్టాలు
- భారత్ పై 100% టారిఫ్స్ బిల్లుకు అమెరికా ఆమోదం
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార ఉత్పత్తుల విక్రయంపై కొరడా..!!
- ఖతార్లో నకిలీ మెడికల్ సర్టిఫికెట్లపై దర్యాప్తు ప్రారంభం..!!
- దుబాయ్లో రాస్ అల్ ఖోర్, అల్ ఖైల్ రోడ్లపై కొత్త లేన్లు..!!
- వాహనదారులకు జనరల్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- హోర్ముజ్ భద్రతపై జీసీసీ విదేశాంగ మంత్రుల చర్చలు..!!
- విదేశాల నుంచి స్వీట్లు తీసుకెళ్తున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!!







