తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు లైఫ్ టైం అఛీవ్మెంట్ అవార్డు
- February 11, 2018
చెన్నైః తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్యకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ ప్రదానోత్సవం ఆదివారం చెన్నైలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముందు తరంలో సంగీత, సాహిత్యాన్ని ఎలా ప్రొత్సహించారో. అలాగే మనం కూడా ప్రజా జీవితంలో వాటిపై దృష్టిపెడితే మరింతగా పరిపక్వత చెందే వ్యక్తిత్వం పిల్లలకు అలవడుతుందని అన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ మధ్య వీటిపై దృష్టి పెట్టారని అన్నారు. మన భాషను కాపాడుకుందామని అన్నారు. ఎన్ని భాషలు నేర్చుకున్నా.. మాతృబాషను మరిచిపోవద్దని వెంకయ్య సూచించారు. 'అమ్మ భాష కళ్ల లాంటిది.. పరాయి భాష కళ్లద్దాలాంటిది'అని వెంకయ్య వ్యాఖ్యానించారు.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి