క్యాన్సర్తో మృతిచెందిన థామస్ కుట్టియిల్
- February 11, 2018
మనామా: భారతీయ వలసదారుడు థామస్ కుట్టియిల్, మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతున్న థామస్, నిన్న రాత్రి మృతి చెందినట్లు ఆయన సన్నిహితులు వెల్లడించారు. బహ్రెయిన్లో సుదీర్ఘకాలంగా నివసిస్తున్నారు థామస్. 2003 నుంచి బహ్రెయిన్లోనే ఉంటోన్న థామస్, 2016లో క్యాన్సర్ బారిన పడ్డారు. అరేబియన్ ఇంప్రెషన్స్లో ప్రొడక్షన్ మేనేజర్గా పనిచేశారు థామస్ కుట్టియిల్. హోమ్ టౌన్లో బుధవారం ఆయన అంత్యక్రియలు జరిగాయి. థామస్కి ఆయన భార్య లీనా థామస్తోపాటుగా అష్లీ, అలీటా అనే పిల్లలూ ఉన్నారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







