పర్వతారోహణలో జారి పడ్డ మహిళ
- February 15, 2018మస్కట్: వాడి షాబ్లో పర్వతారోహణ సందర్భంగా ఓ మహిళ గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించింది. చిన్నపాటి గాయాలతోనే ఆ మహిళ బయటపడిందని అధికారులు తెలిపారు. కొండ పైనుంచి కిందపడ్డ ఆమెను సురక్షితంగా తీసుకురావడంలో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ టీమ్స్ చాకచక్యంగా వ్యవహరించి, విజయం సాధించాయని అధికారులు తెలిపారు. గాయపడ్డ మహిళను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాధమిక చికిత్స చేశారు వైద్యులు. పర్వతారోహణ సందర్బంగా ఎవరైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా