పర్వతారోహణలో జారి పడ్డ మహిళ
- February 15, 2018
మస్కట్: వాడి షాబ్లో పర్వతారోహణ సందర్భంగా ఓ మహిళ గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించింది. చిన్నపాటి గాయాలతోనే ఆ మహిళ బయటపడిందని అధికారులు తెలిపారు. కొండ పైనుంచి కిందపడ్డ ఆమెను సురక్షితంగా తీసుకురావడంలో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ టీమ్స్ చాకచక్యంగా వ్యవహరించి, విజయం సాధించాయని అధికారులు తెలిపారు. గాయపడ్డ మహిళను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాధమిక చికిత్స చేశారు వైద్యులు. పర్వతారోహణ సందర్బంగా ఎవరైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు
- ప్రముఖ డా.చలమలశెట్టి సురేంద్రనాథ్ మృతి
- భక్తులకు గుడ్ న్యూస్..2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!







