పర్వతారోహణలో జారి పడ్డ మహిళ
- February 15, 2018
మస్కట్: వాడి షాబ్లో పర్వతారోహణ సందర్భంగా ఓ మహిళ గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించింది. చిన్నపాటి గాయాలతోనే ఆ మహిళ బయటపడిందని అధికారులు తెలిపారు. కొండ పైనుంచి కిందపడ్డ ఆమెను సురక్షితంగా తీసుకురావడంలో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ టీమ్స్ చాకచక్యంగా వ్యవహరించి, విజయం సాధించాయని అధికారులు తెలిపారు. గాయపడ్డ మహిళను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాధమిక చికిత్స చేశారు వైద్యులు. పర్వతారోహణ సందర్బంగా ఎవరైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- అమెరికా వీసా ఆశావహులకు గుడ్ న్యూస్
- ఢిల్లీలో 'పద్మ' పురస్కారాలు ప్రదానం చేసిన రాష్ట్రపతి ముర్ము... ...
- ప్రొఫెసర్ నాగేశ్వర్ పై కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: కవిత
- ఈద్ అల్ అధా..HMC ఆపరేటింగ్ షెడ్యూల్ లో మార్పులు..!!
- కువైట్ లో 11,654 మంది కార్మికుల బదిలీలకు ఆమోదం..!!
- వైద్య సేవల కోసం మొదటి డ్రోన్ డెలివరీ అనుమతి జారీ..!!
- బౌషర్లో ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి వెహికల్ చోరీ..!!
- వర్క్ ప్లేస్ లో కార్మికుడు మృతి..సూపర్వైజర్ కు జైలుశిక్ష..!!
- యూఏఈ, భారత్ సహా 38 దేశాల పౌరులకు శ్రీలంక గుడ్ న్యూస్..!!
- డీజీపీ కార్యాలయంలో సీవీ ఆనంద్ సడన్ ఇన్స్పెక్షన్









