పర్వతారోహణలో జారి పడ్డ మహిళ
- February 15, 2018
మస్కట్: వాడి షాబ్లో పర్వతారోహణ సందర్భంగా ఓ మహిళ గాయపడ్డ ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ ఈ ఘటనను ధృవీకరించింది. చిన్నపాటి గాయాలతోనే ఆ మహిళ బయటపడిందని అధికారులు తెలిపారు. కొండ పైనుంచి కిందపడ్డ ఆమెను సురక్షితంగా తీసుకురావడంలో పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ టీమ్స్ చాకచక్యంగా వ్యవహరించి, విజయం సాధించాయని అధికారులు తెలిపారు. గాయపడ్డ మహిళను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు ప్రాధమిక చికిత్స చేశారు వైద్యులు. పర్వతారోహణ సందర్బంగా ఎవరైనా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి వుంటుందని అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







